జిల్లా-వార్తలు

  • Home
  • ఆలయాల్లో ఎరిక్షన్‌ బాబు

జిల్లా-వార్తలు

ఆలయాల్లో ఎరిక్షన్‌ బాబు

Jun 3,2024 | 23:10

ప్రజాశక్తి-త్రిపురాంతకం: త్రిపురాంతకంలోని త్రిపురాంతకేశ్వర, బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారి ఆలయంలో సోమవారం టిడిపి యర్రగొండపాలెం ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరి ఎరిక్షన్‌ బాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు.…

‘గీత’దాటితే ‘తాటే’తిరుపతి, చిత్తూరు ఎస్పీల హెచ్చరికఅంతటా 144 సెక్షన్‌,30 యాక్ట్‌భారీగా మద్యం, ఆయుధాలు స్వాధీనం

Jun 3,2024 | 23:10

‘గీత’దాటితే ‘తాటే’తిరుపతి, చిత్తూరు ఎస్పీల హెచ్చరికఅంతటా 144 సెక్షన్‌,30 యాక్ట్‌భారీగా మద్యం, ఆయుధాలు స్వాధీనంప్రజాశక్తి – తిరుపతి బ్యూరో దేశవ్యాప్తంగా కౌంటింగ్‌ ప్రక్రియ మంగళవారం ఉదయం 8…

ఈవిఎం కౌంటింగ్‌ నేడేఉదయం 8 గంటలకే కౌంటింగ్‌ అందరిలోనూ నరాలు తెగే ఉత్కంఠజోరుగా బెట్టింగుల జోరు

Jun 3,2024 | 23:08

ఈవిఎం కౌంటింగ్‌ నేడేఉదయం 8 గంటలకే కౌంటింగ్‌ అందరిలోనూ నరాలు తెగే ఉత్కంఠజోరుగా బెట్టింగుల జోరుప్రజాశక్తి – తిరుపతి బ్యూరో చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో 14 అసెంబ్లీ…

మాగుంటను కలిసిన బీఎన్‌

Jun 3,2024 | 23:07

ప్రజాశక్తి-సంతనూతలపాడు: ఒంగోలు రామనగర్‌లో సోమవారం ఒంగోలు పార్లమెంట్‌ టీడీపీ కూటమి అభ్యర్థి మాగుంట శ్రీనివాసులురెడ్డిని సంతనూతలపాడు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బిఎన్‌ విజరుకుమార్‌ కలిశారు. మాగుంట…

లెక్కింపు వద్ద హద్దు మీరితే అరెస్టు

Jun 3,2024 | 23:07

ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద ఏర్పాట్లను పరిశీలిస్తున్న పల్నాడు జిల్లా కలెక్టర్‌ శ్రీకేష్‌ లత్కర్‌ ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి…

టెన్షన్‌.. టెన్షన్‌..

Jun 3,2024 | 23:05

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వద్ద ఏర్పాట్ల పరిశీలనలో అధికారులు ప్రజాశక్తి-గుంటూరు జిల్లాప్రతినిధి : సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడనున్నాయి. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు…

ఏడు గంటలకు స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్దకు

Jun 3,2024 | 23:02

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : నరసరావుపేట మండలం కాకాని గ్రామ పరిధిలోని జెఎన్‌టియు కాలేజీలో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం జరగనుంది. ఉదయం 7 గంటలకు స్ట్రాంగ్‌…

ముగిసిన శిక్షణ తరగతులు

Jun 3,2024 | 23:00

ప్రజాశక్తి-మార్కాపురం: వేసవి సెలవులు వృథా కాకుండా విద్యార్థులు ఆసక్తి కలిగిన రంగాల్లో శిక్షణ తీసుకోవ డం మంచిదేనని తర్లుపాడు ఎంపిడిఒ బుర్రి చంద్రశేఖర్‌ అన్నారు. మార్కాపురంలోని జడ్‌పి…

లెక్కింపులో ఏజెంట్లు చాలా కీలకం!

Jun 3,2024 | 22:59

ప్రజాశక్తి – పెదకూరపాడు : సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. నియోజకవర్గంలోని ఐదు మండలాల పరిధిలో 266 పోలింగ్‌ కేంద్రాలుండగా వీటిల్లో పోలైన ఓట్లను…