జిల్లా-వార్తలు

  • Home
  • శాంతియుత ఎన్నికలే లక్ష్యం

జిల్లా-వార్తలు

శాంతియుత ఎన్నికలే లక్ష్యం

May 3,2024 | 22:16

మాట్లాడుతున్న ఎన్నికల సాధారణ పరిశీలకులు శేఖర్‌ విద్యార్థి ఇసిఐ డిప్యూటీ ఎలక్షన్‌ కమిషనర్‌ నితేష్‌ వ్యాస్‌ ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌ సార్వత్రిక ఎన్నికల్లో ఎక్కడా హింసాత్మక…

ఓటర్‌ చేతిలో వైఎస్‌ కుటుంబ పంచాయితీ

May 3,2024 | 22:16

ప్రజాశక్తి-పులివెందుల టౌన్‌ మాజీ మంత్రి వైఎస్‌.వివేకానందరెడ్డి హత్య తర్వాత వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత వివేక హత్యకు సూత్రధారులు ఎవరో తేల్చక పోవడంతో వారి…

340 ఇవిఎంలు సిద్ధం

May 3,2024 | 22:16

సిద్ధం చేస్తున్న ఇవిఎంలు ప్రజాశక్తి- పలాస ఈ నెల 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికలో భాగంగా అధికారులు ఇవిఎం సెట్లను సిద్ధం చేసే పనిలో నిమగమయ్యారు. ఎన్నికల…

శంకుస్థాపనతో సరి

May 3,2024 | 22:15

ప్రజాశక్తి- విజయనగరం ప్రతినిధి : మత్స్సకారుల జీవితాల్లో మార్పులు తీసుకొస్తామని చెప్పిన నాటి టిడిపి ప్రభుత్వం ఆచరణలో మాట నిలబెట్టుకోలేదు. చింతపల్లి తీరంలో ఫ్లోటింగ్‌ జెట్టీ నిర్మించి…

ఓటు వేసిన విభిన్న ప్రతిభావంతులు

May 3,2024 | 22:14

ప్రజాశక్తి-పెద్దమండ్యం ఎన్నికల కమిషన్‌ వికలత్వం 90 శాతానికి పైగా ఉన్నారికి ఇంటి వద్ద ఓటు వేసే ప్రక్రియ ప్రవేశ పెట్టింది. మండలంలో 25 మంది విభిన్న ప్రతిభావంతులు…

పండుటాకుల పింఛను పాట్లు

May 3,2024 | 22:14

బ్యాంకు వద్ద పడిగాపులు కాస్తున్న పింఛనుదారులు ప్రజాశక్తి- పలాస పండుటాకులకు పింఛను పాట్లు తప్పడం లేదు. బ్యాంకుల వద్ద పడిగాపులు కాయాల్సిన పరిస్థితి దాపురించింది. దూరప్రాంతాల నుంచి…

కాంగ్రెస్‌ను గెలిపిస్తేనే ఉక్కు సాకారం :

May 3,2024 | 22:13

సిపిఎంకాంగ్రెస్‌ను గెలిపిస్తేనే ఉక్కు సాకారం : సిపిఎంప్రజాశక్తి – జమ్మలమడుగు రూరల్‌ కాంగ్రెస్‌ పార్టీని గెలిపిస్తే స్టీల్‌ప్లాంట్‌ వస్తుందని సిపిఎం పట్టణ కార్యదర్శి జి.ఏసుదాసు పేర్కొన్నారు. శుక్రవారం…

ఆదర్శ దంపతులకు ఆత్మీయ సత్కారం

May 3,2024 | 22:11

గజమాలతో సత్కరిస్తున్న కాశీవిశ్వనాథ్‌ ప్రజాశక్తి- కవిటి కవిటికి చెందిన మొగిలిపురి సింహాచలపతి, జయలక్ష్మి దంపతుల 50వ వివాహ వార్షికోత్సవ వేడుకలు స్థానిక లోల్ల నారాయణమూర్తి కళ్యాణ మండపంలో…

కాలువలపై పలకలు తీయరు.. పూడికలు కదలవు 

May 3,2024 | 22:10

వన్‌వే సెంటర్‌ వద్ద చెత్తాచెదారంతో నిండిన కాలువ దోమలు, ఈగలతో నరకం చూస్తున్న ప్రజలు మామ్మూళ్ల మత్తులో జోగుతున్న మున్సిపల్‌ అధికారులు ప్రజాశక్తి- ఆమదాలవలస పట్టణంలోని ప్రధాన…