జిల్లా-వార్తలు

  • Home
  • ‘జగనన్న సురక్ష’తో కార్పొరేట్‌ వైద్యం

జిల్లా-వార్తలు

‘జగనన్న సురక్ష’తో కార్పొరేట్‌ వైద్యం

Jan 9,2024 | 23:55

ప్రజాశక్తి-కురిచేడు : పేద ప్రజలకు కార్పొరేట్‌ స్థాయి వైద్యం అందించడమే జగనన్న సురక్ష పథకం యొక్క ఉద్దేశమని జడ్‌పిటిసి నుసుం వెంకట నాగిరెడ్డి తెలిపారు. స్థానిక బాలికల…

ముందస్తు సంక్రాంతి సంబరాలు

Jan 9,2024 | 23:53

ప్రజాశక్తి-మార్కాపురం : మార్కాపురం పట్టణంలోని ప్రయివేటు పాఠశాల్లో ముందస్తు సంక్రాంతి సంబరాలు మంగళవారం నిర్వహించారు. శ్రీసాయి బాలాజీ హైస్కూల్‌ నిర్వహించిన వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి…

దళితులను మోసం చేసింది జగనే

Jan 9,2024 | 23:50

శింగరాయకొండ : దళితులను నమ్మించి మోసం చేసింది ముఖ్య మంత్రి జగన్మోహన్‌ రెడ్డిని కొండపి ఎమ్మెల్యే డాక్టర్‌ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. స్థానిక…

23 నుంచి 104, 108 ఉద్యోగుల సమ్మె

Jan 9,2024 | 23:45

ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడంలో చూపు తున్న నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా పలు ఉద్యో గ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు తీవ్రస్థాయిలో ఉద్యమిస్తున్నాయి.…

మోకాళ్లపై మున్సిపల్‌ కార్మికుల నిరసన

Jan 9,2024 | 23:41

ప్రజాశక్తి – యంత్రాంగం తమ సమస్యలను పరిష్కరించాలని డిమాం డ్‌ చేస్తూ నిరవధి సమ్మెను ప్రారంభించిన మున్సిపల్‌ కార్మికుల ఆందోళనలు మంగళవారానికి 15వ రోజుకు చేరుకున్నాయి. ఇప్పటికే…

అంగన్‌వాడీలకు ఉపాధ్యాయుల మద్దతు

Jan 9,2024 | 23:36

ప్రజాశక్తి – యంత్రాంగం అంగన్‌వాడీల సమ్మె మంగళవారానికి 29వ రోజుకు చేరింది. కాకినాడ కలెక్టరేట్‌ సమీపంలోని ధర్నా చౌక్‌ వద్ద 24 గంటల నిరహారదీక్షను కొనసాగించారు. ఉపాధ్యాయులు…

కాకినాడ పార్లమెంటు బరిలో సునీల్‌

Jan 9,2024 | 23:35

ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి ప్రముఖ పారిశ్రామిక వేత్త చలమలశెట్టి సునీల్‌ మరోసారి తన రాజకీయ అదృష్టాన్ని పరీక్షించు కునేందుకు సిద్ధపడుతున్నారు. ఇప్పటికే ముచ్చటగా మూడు సార్లు…

జైల్‌భరో ఉద్రిక్తం

Jan 9,2024 | 23:32

ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి అంగన్‌వాడీలపై ఎస్మా చట్ట ప్రయోగానికి వ్యతిరేకంగా కేంద్ర కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు మంగళవారం చేపట్టిన జైల్‌భరో కార్యక్రమం…

నేటి నుంచి ‘ఆడుదాం ఆంధ్ర’ మున్సిపల్‌, మండల స్థాయి పోటీలు ప్రారంభం

Jan 9,2024 | 23:29

నేటి నుంచి ‘ఆడుదాం ఆంధ్ర’ మున్సిపల్‌, మండల స్థాయి పోటీలు ప్రారంభంప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: వార్డు స్థాయిలో విజయవంతంగా జరిగిన ”ఆడుదాం ఆంధ్ర” పోటీల్లో గెలుపొందిన వారితో మండల,…