జిల్లా-వార్తలు

  • Home
  • 16న రామకుప్పంలో సిఎం పర్యటన

జిల్లా-వార్తలు

16న రామకుప్పంలో సిఎం పర్యటన

Feb 10,2024 | 22:04

16న రామకుప్పంలో సిఎం పర్యటన ప్రజాశక్తి – రామకుప్పం: రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఈనెల 16న రామకుప్పంలో పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను ఎంపి, కలెక్టర్‌,…

13న ఉల్లిభద్ర వద్ద ‘శంఖారావ’ సభ

Feb 10,2024 | 22:03

ప్రజాశక్తి – గుమ్మలక్ష్మీపురం: రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి, వైసిపి నాయకుల అరాచకాలకు వ్యతిరేకంగా టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పూరించిన నాధమే శంఖారావమని కురుపాం…

ప్రచారానికి శ్రీకారం

Feb 10,2024 | 22:03

ప్రచారానికి శ్రీకారం దగ్గర పడుతున్న ఎన్నికలు మారుతున్న సమీకరణలు ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ.. అధికార, ప్రతిపక్ష పార్టీల్లో సమీకరణలు మారుతున్నాయి. ఎలాగైనా రానున్న ఎన్నికల్లో…

నిరాశ.. నిర్బంధం..!

Feb 10,2024 | 22:03

ఓవైపు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో వివిధ తరగతుల ప్రజల్లో నిరాశ.. ఆ హామీల అమలు కోసం నినదిస్తే నిర్బంధం. ఇదీ జిల్లావాసులు గడిచిన వారం…

అయోమయం… గందరగోళం..!

Feb 10,2024 | 22:01

ఉండి నియోజకవర్గంలోతెలుగు తమ్ముళ్ల పరిస్థితి ఎంఎల్‌ఎ అభ్యర్థి ఎవరనే దానిపై తీవ్ర చర్చ మాజీ ఎంఎల్‌ఎ శివరామరాజుస్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారని ప్రచారం ప్రజాశక్తి – ఆకివీడు…

అంగన్వాడీల పోరాటం స్ఫూర్తిదాయకం

Feb 10,2024 | 21:59

శిక్షణా తరగతుల్లో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రజాశక్తి – పెనుగొండ ఉద్యోగులు, కార్మికుల ఐక్య పోరాటాలకు అంగన్వాడీల పోరాటం స్ఫూర్తిదాయకంగా నిలిచిందని సిఐటియు జిల్లా ప్రధాన…

నిరుద్యోగ యువత కోసమే జాబ్‌మేళా

Feb 10,2024 | 21:58

కొవ్వలి ఫౌండేషన్‌ ఛైర్మన్‌ రామ్మోహన్‌నాయుడు ప్రజాశక్తి – నరసాపురం నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే సదుద్దేశంతో కొవ్వలి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో మెగా జాబ్‌ మేళాను నిర్వహించానని…

ఉరేసుకుని వ్యక్తి మృతి

Feb 10,2024 | 21:48

ప్రజాశక్తి – ముసునూరు అనుమానాస్పదంగా వ్యక్తి మృతి చెందిన సంఘటన ముసునూరు మండలంలో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని చింతలవల్లి శివారు…

గుండెపోటుతో వ్యక్తి మృతి

Feb 10,2024 | 21:47

ప్రజాశక్తి – ద్వారకాతిరుమల ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయానికి శనివారం ఉదయం ఆకివీడు గ్రామానికి చెందిన కావిట రాంబాబు(40) తమ కుటుంబ సభ్యులతో కలసి స్వామివారి…