జిల్లా-వార్తలు

  • Home
  • జంపింగ్‌లు…

జిల్లా-వార్తలు

జంపింగ్‌లు…

Apr 8,2024 | 23:46

ప్రజాశక్తి – సామర్లకోట ‘ఆ గట్టునుంటావా ఓ మల్లన్న..ఈ గట్టునుంటావా.. ఓ మల్లన్న’ అంటూ రంగస్థలం సినిమాలో ఎన్నికల వ్యవహారంపై వచ్చిన పాట మాదిరిగా ఈ పూట…

పల్నాడులో వైసిపి అధినేత జగన్‌ రోడ్‌ షో

Apr 8,2024 | 23:46

ప్రజాశక్తి – వినుకొండ : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వైసిపి అధినేత, సిఎం జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన బస్సుయాత్రకు పల్నాడు జిల్లాలోని వినుకొండలో సోమవారం కొనసాగింది. గుంటూరు-కర్నూలు జాతీయ…

ఓటమి భయంతోనే వైసిపి నిప్పు

Apr 8,2024 | 23:41

పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న ప్రవీణ్‌, శ్రీధర్‌ ప్రజాశక్తి – క్రోసూరు : కేవలం ఓటమి భయంతోనే ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు అక్రమాలు, అరాచకాలు చేస్తున్నారని టిడిపి, జనసేన…

ప్రజాస్వామ్యం నిలబడాలంటే ఇండియా అభ్యర్థులు గెలవాలి

Apr 8,2024 | 23:38

ఐక్యతా అభివాదం చేస్తున్న ఇండియా ఫోరం పార్టీల అభ్యర్థులు, నాయకులు ప్రజాశక్తి-పిడుగురాళ్ల : అధికార వైసిపి, ఎన్‌డిఎ కూటమికి వ్యతిరేకంగా ఈ ఎన్నికల్లో ‘ఇండియా’ ఫోరం తరుపున…

బకాయి వేతనాలు చెల్లించండి

Apr 8,2024 | 23:19

ప్రజాశక్తి-పాడేరు:అల్లూరు జిల్లాలో కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్స్‌కి మూడు నెలల వేతన బకాయిలు తక్షణమే చెల్లించి, పనివారాన్ని తగ్గించాలని ఏపీ ఆశా వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి…

రోడ్డు పనులు ప్రారంభించాలి

Apr 8,2024 | 23:17

ప్రజాశక్తి-హుకుంపేట: మండలంలోని చీకుమద్దుల-గుమ్మడిగుంట, డల్లాపల్లి వరకు మంజూరైన తారు రోడ్డు పనులు వెంటనే ప్రారంభించాలని వైస్‌ ఎంపీపీ సూడిపల్లి కొండలరావు, స్థానిక గిరిజనులు డిమాండ్‌ చేశారు. చీకుమద్దుల…

పోలింగ్‌ను విజయవంతం చేయాలి

Apr 8,2024 | 23:15

ప్రజాశక్తి-పాడేరు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ను విజయవంతం చేసే బాధ్యత ప్రిసైడింగ్‌ అధికారులపైనే ఉందని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ ఎం. విజయ సునీత స్పష్టం చేసారు.…

1/70 చట్టానికి తూట్లు

Apr 8,2024 | 23:14

ప్రజాశక్తి -అరకులోయ : పర్యాటక కేంద్రమైన అరకులోయ, ఎండపల్లి వలసలో 1/ 70 చట్టాన్ని ఉల్లంఘించి గిరిజనేతరులు విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండానే…

హక్కుల కోసం సిపిఎం కృషి

Apr 8,2024 | 23:05

ఎన్నికల ప్రచారంలో జిల్లా కార్యదర్శి నరసింహారావు ప్రజాశక్తి-ఉంగుటూరు కార్మిక, కర్షక, ప్రజా హక్కుల కోసం పోరాడేది సిపిఎం మాత్రమేనని కృష్ణాజిల్లా కార్యదర్శి వై.నరసింహారావు అన్నారు. సోమవారం గన్నవరం…