జిల్లా-వార్తలు

  • Home
  • వాలీబాల్‌ పోటీల విజేత దామనాపల్లి

జిల్లా-వార్తలు

వాలీబాల్‌ పోటీల విజేత దామనాపల్లి

Jan 19,2024 | 23:58

ప్రజాశక్తి-సీలేరు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీల్లో భాగంగా జీకే వీధి మండల స్థాయి వాలీబాల్‌ ఫైనల్‌ పోటీల్లో దేవరపల్లి పంచాయతీ జట్టుపై దామనాపల్లి…

విజయవాడకు తరలివెళ్లిన ప్రజలు

Jan 19,2024 | 23:57

ప్రజాశక్తి – బాపట్ల రూరల్ప్ర భుత్వం ఏర్పాటు చేసిన 125అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పం రాష్ట్రానికే కాదు, దేశానికే తలమానికంగా నిలుస్తుందని ఎమ్మెల్యే…

తెలుగు జాతి ఆత్మగౌరవ పతాక ఎన్‌టిఆర్‌

Jan 19,2024 | 23:54

ప్రజాశక్తి-ఒంగోలు తెలుగుజాతి ఆత్మగౌరవ పతాక ఎన్‌టిఆర్‌ అని టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్ధన్‌ రావు తెలిపారు. స్థానిక సివిఎన్‌ రీడింగ్‌ రూం ఆవరణలో ఒంగోలు ఎన్‌టిఆర్‌…

విద్యార్థికి రోటరీ చేయూత

Jan 19,2024 | 23:53

ప్రజాశక్తి – వేటపాలెం చదువు మీద ఆసక్తి ఉన్న పేదరికం కారణంతో ఫీజుకట్టలేని విద్యార్థినికి రోటరీ క్లబ్ ఆర్థిక సహాయం అందించింది. వేటపాలెం చేనేతపురి కాలనీ చెందిన…

ప్రభుత్వం మొండి వైఖరి వీడాలి : యుటిఎఫ్‌

Jan 19,2024 | 23:52

ప్రజాశక్తి-మార్కాపురం : ఉద్యోగ, ఉపాధ్యాయుల పట్ల ప్రభుత్వం మొండి వైఖరి వీడాలని యుటిఎఫ్‌ డిమాండ్‌ చేసింది. యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో మార్కాపురం పట్టణంలో శుక్రవారం సాయంత్రం ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలతో…

ఉద్యోగుల బకాయిలు తీర్చకపోవడం అన్యాయం

Jan 19,2024 | 23:52

ప్రజాశక్తి – విశాఖ కలెక్టరేట్‌ ఉద్యోగ, ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం బకాయి ఉన్న రూ.18 వేలా 96 కోట్లును చెల్లించకపోవడం ఎలాంటి న్యాయమో ప్రభుత్వ పెద్దలు చెప్పాలని…

ల్యాండ్‌ ఫిల్‌ విస్తరణ ఆపాలని నిరసన

Jan 19,2024 | 23:51

ప్రజాశక్తి – పరవాడ పరవాడ జెఎన్‌ ఫార్మసిటీ డెవలపర్‌ రాంకీ యాజమాన్యం తాడి గ్రామంలో చేపట్టనున్న ల్యాండ్‌ ఫిల్‌ విస్తరణను తక్షణమే ఆపాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో…

21న మండలిలో మాస్టారు పుస్తకావిష్కరణ

Jan 19,2024 | 23:50

ప్రజాశక్తి – బాపట్ల విద్యావేత్త మాజీ ఎంఎల్‌సి విఠపు బాలసుబ్రమణ్యం ప్రసంగాల సంకలనం మండలిలో మాస్టారు పుస్తకావిష్కరణ ఈనెల 21న గుంటూరు ఎన్జీఒ కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్నట్లు…

మరింత అధికంగా రైతు రుణాలు మంజూరు

Jan 19,2024 | 23:49

ప్రజాశక్తి- అనకాపల్లి జిల్లాలో వ్యవసాయ అనుబంధ రంగాల రైతులకు మరింత ఎక్కువగా రైతు రుణాలు మంజూరు చేయించాలని జిల్లా కలెక్టర్‌ రవి పట్టణన్‌ శెట్టి అధికారులను ఆదేశించారు.…