జిల్లా-వార్తలు

  • Home
  • కుష్టు వ్యాధిపై ఇంటింటి సర్వే

జిల్లా-వార్తలు

కుష్టు వ్యాధిపై ఇంటింటి సర్వే

Dec 26,2023 | 21:47

ప్రజాశక్తి-విజయనగరం కోట  :  జిల్లాలో జాతీయ కుష్టువ్యాధి నిర్మూలనలో భాగంగా కుష్టు ఇంటింటి సర్వే ఈనెల 27నుంచి వచ్చే జనవరి 12 వరకు నిర్వహించనున్నట్లు డిఎంహెచ్‌ఒ భాస్కరరావు,…

బకాయిల కోసం మొక్కు తీర్చుకున్న ఉపాధ్యాయులు

Dec 26,2023 | 21:46

ప్రజాశక్తి – కలెక్టరేట్‌ : రాష్ట్రంలో పని చేస్తున్న ఉపాధ్యాయ ఉద్యోగులకు సుమారు రూ.18 వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడిందని, ఈ బకాయిలు వెంటనే…

ఆర్వో ప్లాంటు వితరణ

Dec 26,2023 | 21:46

ప్రజాశక్తి- నగరి: స్థానిక జ్యూడిషల్‌ ఫస్ట్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌ కోర్టుకు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు మణివాసగం ఆర్వో ప్లాంటును వితరణగా అందించారు. మంగళవారం ప్లాంటును కోర్టు ఆవరణలో…

పనికి తగ్గ వేతనం ఇవ్వాలి

Dec 26,2023 | 23:27

ప్రజాశక్తి – కడప అర్బన్‌ : ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ (సిఐటియు అనుబంధం) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మున్సిపల్‌ కార్మికులు సమ్మె…

జోనల్స్‌లో ఓవరాల్‌ ఛాంపియన్‌గా నాగరాజకుప్పం జడ్పీహెచ్‌ఎస్‌

Dec 26,2023 | 21:45

ప్రజాశక్తి- నగరి: జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల నాగరాజు కుప్పంలో జరిగిన జోనల్‌ క్రీడల్లో స్పోర్ట్స్‌, గేమ్స్‌లో నాగరాజు కుప్పం జడ్పీహెచ్‌ఎస్‌ ఓవరాల్‌ ఛాంపియన్‌షిప్‌ సాధించింది. అథ్లెటిక్స్‌…

దుండగల దుశ్చర్య

Dec 26,2023 | 21:45

ప్రజాశక్తి – పాచిపెంట : మండల కేంద్రమైన పాచిపెంటలో గల శ్రీ భ్రమరాంబిక మల్లికార్జునస్వామి ఆలయంలో గుర్తుతెలియని కొంతమంది దుండగులు సోమవారం అర్ధరాత్రి ఆలయంలో గల బృంగి,…

వాలంటీర్‌లపై వస్తున్న వార్తలు అవాస్తవం: డిఆర్‌ఓ

Dec 26,2023 | 21:44

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: వాలంటీర్లపై వివిధ ప్రసార మాధ్యమాలల్లో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని డిఆర్‌ఓ ఎన్‌.రాజశేఖర్‌ తెలిపారు. మంగళవారం డిఆర్‌ఓ ఛాంబర్‌లో వాలంటీర్లు సమ్మెపై వాలంటీర్లు రాతపూర్వకంగా…

ఉత్సాహభరితంగా ‘ఆడుదాం-ఆంధ్రా’ ప్రారంభం

Dec 26,2023 | 21:43

ఏలూరు:నగరంలోని అల్లూరి సీతారామరాజు క్రీడా మైదానంలో మంగళవారం అడుదాం ఆంధ్రా’ కార్యక్రమం ఉల్లాసంగా.. ఉత్సాహంగా ప్రారంభమైంది. తొలుత కలెక్టర్‌ ప్రసన్నవెంకటేష్‌, ఎస్‌పి మేరీ ప్రశాంతి, జెసి లావణ్యవేణి,…

క్రీడా రంగానికి పెద్ద పీట : డిప్యూటీ సిఎం

Dec 26,2023 | 21:43

ప్రజాశక్తి – కడప ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వంలో క్రీడా రంగానికి పెద్ద పీట వేసి ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలుగులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఆడుదాం ఆంధ్ర…