జిల్లా-వార్తలు

  • Home
  • రాజధానిలో ఇసుక అక్రమ రవాణాపై ఫిర్యాదు

జిల్లా-వార్తలు

రాజధానిలో ఇసుక అక్రమ రవాణాపై ఫిర్యాదు

Dec 20,2023 | 23:21

ఇసుక రీచ్‌లను పరిశీలిస్తున్న తహశీల్దార్‌ కల్యాణి, వీఆర్వో  తుళ్లూరు: రాజధాని అమరావతిలో ఇసుక అక్రమ రవాణా యధేచ్ఛగా సాగుతోంది. ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక అక్రమ రవాణా…

9న టిడిపి, జనసేన శంఖారావం..?తిరుపతి తారకరామ స్టేడియం వేదికఅదేరోజు ఉమ్మడి అభ్యర్థుల ప్రకటన

Dec 20,2023 | 23:21

9న టిడిపి, జనసేన శంఖారావం..?తిరుపతి తారకరామ స్టేడియం వేదికఅదేరోజు ఉమ్మడి అభ్యర్థుల ప్రకటనపజాశక్తి – తిరుపతి బ్యూరో తెలుగుదేశం పార్టీకి అప్పటి ఎన్టీఆర్‌ నుంచి ఇప్పటి చంద్రబాబునాయుడు…

Dec 20,2023 | 23:18

ప్రజాశక్తి-శింగరాయకొండ : మండల పరిధిలోని పాకల గ్రామంలో సముద్ర తీరం వద్ద నివసిస్తున్న నిరుపేద కుటుంబాలకు మానవత మండల శాఖ ఆధ్వర్యంలోబుధవారం నిత్యావసరాలు అందజేశారు. నిరుపేద మత్స్యకారులకు…

వైసిపిలో శరవేగంగా మార్పులుతిరుపతి ఎంపి అభ్యర్థిగా నారాయణస్వామివిద్యానందరెడ్డికి చిత్తూరు, జీడీనెల్లూరుకు రాజేష్‌

Dec 20,2023 | 23:18

వైసిపిలో శరవేగంగా మార్పులుతిరుపతి ఎంపి అభ్యర్థిగా నారాయణస్వామివిద్యానందరెడ్డికి చిత్తూరు, జీడీనెల్లూరుకు రాజేష్‌ప్రజాశక్తి – తిరుపతి బ్యూరో ప్రతిపక్షం బలంగా ఉన్న నేపథ్యంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సమ…

భిక్షాటనతో అంగన్‌వాడీల నిరసన

Dec 20,2023 | 23:17

ప్రజాశక్తి-యంత్రాంగం అంగన్‌వాడీల నిరవధిక సమ్మె బుధవారం 9వ రోజుకు చేరింది. పలుప్రాంతాల్లో భిక్షాటన చేసి అంగన్‌వాడీలు నిరసన తెలిపారు. రాజమహేంద్రవరం టిటిడి కల్యాణ మండపం వద్ద గల…

రైతులకు నష్టపరిహారం చెల్లించాలి

Dec 20,2023 | 23:17

ప్రజాశక్తి-హనుమంతునిపాడు : తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని ఎపి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బడుగు వెంకటేశ్వర్లు కోరారు.…

నలుగురికి విదేశీ విద్యాదీవెన మంజూరు

Dec 20,2023 | 23:15

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం రూరల్‌జిల్లాలో జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం కింద నలుగురు విద్యార్థులకు రూ.39,33,582 ఆర్థిక సాయం మంజూరైనట్టు కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత పేర్కొన్నారు. వీరిలో 2023-24కి…

శ్రీ వేతన సవరణ కోసం ఎల్‌ఐసి ఉద్యోగులు

Dec 20,2023 | 23:13

రాజమహేంద్రవరం ప్రతినిధి వేతన సవరణ కోసం తక్షణమే చర్చలు ప్రారంభించాలని డిమాండ్‌ చేస్తూ ఎల్‌ఐసి ఉద్యోగులు స్థానిక డివిజనల్‌ కార్యాలయం వద్ద బుధవారం భోజన విరామ సమయంలో…

ప్రజాశక్తి క్యాలెండర్‌ ఆవిష్కరణ

Dec 20,2023 | 23:12

ప్రజాశక్తి- గిద్దలూరు : ప్రజాశక్తి 2024వ సంవత్సర క్యాలండర్‌ను గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వాస్తవాలను ప్రజలకు…