జిల్లా-వార్తలు

  • Home
  • నియోజకవర్గ స్థాయి క్రికెట్‌ పోటీలు ప్రారంభం

జిల్లా-వార్తలు

నియోజకవర్గ స్థాయి క్రికెట్‌ పోటీలు ప్రారంభం

Jan 13,2024 | 00:23

ప్రజాశక్తి-పొదిలి: పొదిలిలో రాజన్న చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో మార్కాపురం నియోజక వర్గస్థాయి క్రికెట్‌ పోటీలు రిటైర్డ్‌ ఎంఈఓ కె యలమందారెడ్డి శుక్రవారం స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కాలేజి…

దీక్షా శిభిరం వద్దకు పోస్టుమెన్‌

Jan 13,2024 | 00:22

ప్రజాశక్తి – భట్టిప్రోలు అంగన్‌వాడీలకు నోటీసులను రిజిస్టర్ పోస్టు ద్వారా విడుదల కాగా వాటిని ఇచ్చేందుకు పోస్ట్ మాన్ దీక్ష శిబిరం వద్దకు వచ్చారు. రిజిస్టర్ పోస్టులు…

ప్రమాదకర నిబంధనలపై పోరాడదాం

Jan 13,2024 | 00:21

ప్రజాశక్తి-ఒంగోలు: కలెక్టరేట్‌ ప్రమాదకర క్రిమినల్‌ చట్ట నిబంధనలపై పోరాడుదామని ఎస్‌డబ్ల్యుఎఫ్‌ రీజినల్‌ ప్రధాన కార్యదర్శి పి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. స్ధానిక సిఐటియు జిల్లా కార్యాలయంలో ఎస్‌డబ్ల్యుఎఫ్‌ రీజియన్‌…

ఉద్యమ సంఘీభావ నిధి అందజేత

Jan 13,2024 | 00:11

ప్రజాశక్తి-చీమకుర్తి : ఉపాధ్యాయ హక్కులు, విధులతోపాటు సేవాధృక్పధాన్ని కొనసాగిస్తున్న యుటిఎఫ్‌ సేవలు అభినందనీయమని వక్తలు పేర్కొన్నారు. స్థానిక దాచూరిరామిరెడ్డి భవనంలో సమగ్ర శిక్ష అభియాన్‌ సిబ్బంది, అంగనవాడీ…

స్వామి వివేకానంద జయంతి

Jan 13,2024 | 00:08

ప్రజాశక్తి-మార్కాపురం : మార్కాపురం సమీపంలోని దేవరాజుగట్టు వద్దగల ‘కిట్స్‌’ ఇంజనీరింగ్‌ కళాశాలలో స్వామి వివేకానంద 161వ జయంతి శుక్రవారం నిర్వహించారు. వివేకానంద జయంతి సందర్భంగా యూత్‌ డే…

తాటిపర్తిని కలిసిన ఎంపిపి దంపతులు

Jan 13,2024 | 00:07

ప్రజాశక్తి-పెద్దదోర్నాల : వైసిపి యర్రగొండపాలెం ఇన్‌ఛార్జి తాటిపర్తి చంద్రశేఖర్‌ను దోర్నాల ఎంపిపి గుమ్మ పద్మజ యల్లేష్‌ యాదవ్‌ దంపతులు శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు. శాలువా పూలమాలతో…

టిడిపిలో చేరిక

Jan 13,2024 | 00:03

ప్రజాశక్తి-యర్రగొండపాలెం : యర్రగొండపాలెం పట్టణానికి చెందిన యక్కలి మంత్రయ్య, కుమారులు వెంకట నారాయణ, సత్యనారాయణ, మణికంఠలు శుక్రవారం టిడిపిలో చేరారు. టిడిపి నియోజక వర్గ ఇన్‌ఛాగూడూరి ఎరిక్షన్‌…

సమస్యలు పరిష్కరించాలి

Jan 13,2024 | 00:02

మార్కాపురం : మార్కాపురం ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డిని మున్సిపల్‌ కమిషనర్‌ డి.రవీంద్ర శుక్రవారం కలిసి పుష్పగుచ్చం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి మున్సిపాలిటీలో…

కోటి సంతకాల సేకరణ

Jan 13,2024 | 00:01

ప్రజాశక్తి-కనిగిరి : సమ్మెలో భాగంగా అంగన్‌వాడీలు సంతకాల సేకరణతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు పిసి. కేశవరావు మాట్లాడుతూ ఎస్మా చట్టం పేరుతో…