జిల్లా-వార్తలు

  • Home
  • ప్రశాంతంగా పాలిసెట్‌ పరీక్ష

జిల్లా-వార్తలు

ప్రశాంతంగా పాలిసెట్‌ పరీక్ష

Apr 27,2024 | 21:24

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ రాష్ట్ర వ్యాప్తంగా శనివారం నిర్వహించిన ఎపి పాలి సెట్‌ ప్రవేశ పరీక్ష స్థానిక అన్నమాచార్య ఇంజినీరింగ్‌ కళాశాలలో ప్రశాంతంగా నిర్వహించామని కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌…

విజయనగరం.. ఉపాధి రహిత కేంద్రం

Apr 27,2024 | 21:24

విజయనగరం జిల్లా కేంద్రం చారిత్రక పట్టణం. నేడు నగరంగా రూపాంతరం చెందినా అందుకు తగ్గ మౌలిక వసతులకు ప్రజలు నోచుకోవడం లేదు. శివారు కాలనీల్లో నేటికీ రోడ్లు,కాలువలు,…

ఉచిత వేసవి శిక్షణ తరగతులతో మేలు

Apr 27,2024 | 21:16

 ప్రజాశక్తి- బొబ్బిలి : పదో తరగతి విద్యార్థులు కోసం నిర్వహిస్తున్న ఉచిత వేసవి తరగతులతో ఎంతో మేలు జరుగుతోందని, ఈ శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని యుటిఎఫ్‌…

రోజూ స్టాకు నిల్వలు తనిఖీ చేయాలి- జిల్లా ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ టీమ్‌ నోడల్‌ అధికారి చంద్ర నాయక్‌

Apr 27,2024 | 21:15

ప్రజాశక్తి- రాయచోటి ప్రభుత్వ మద్యం దుకాణాలలో పని చేసే సూపర్‌వైజర్లు నిల్వ ఉన్న మద్యం స్టాకును రోజూ తనిఖీ చేస్తూ ఉంటే ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా…

భీమవరంలో కాంగ్రెస్‌ అభ్యర్థుల ప్రచారం

Apr 27,2024 | 21:14

ప్రజాశక్తి – భీమవరం రూరల్‌ ఎన్నికల్లో ఇండియా వేదిక బలపర్చిన అభ్యర్థుల విజయం ఖాయమని కాంగ్రెస్‌ నరసాపురం పార్లమెంట్‌ అభ్యర్థి కెబిఆర్‌.నాయుడు అన్నారు. శనివారం కాంగ్రెస్‌ ఎంపీ…

వైసిపి అరాచక పాలనను అంతమొందించాలి

Apr 27,2024 | 21:13

ప్రజాశక్తి – ఆచంట వైసిపి అరాచక పాలనను అంతమొందించాలని మాజీ మంత్రి, టిడిపి ఎంఎల్‌ఎ అభ్యర్థి పితాని సత్యనారాయణ అన్నారు. శనివారం పోడూరు మండలం కొమ్ముచిక్కాలలో ఆయన…

మాధవమ్మను గెలిపించుకుందాం

Apr 27,2024 | 21:12

ప్రజాశక్తి – పూసపాటిరేగ : ఎన్‌డిఎ కూటమి అభ్యర్ధి లోకం నాగమాధవమ్మని మనం గెలిపించుకోవాలని నెల్లిమర్ల నియోజకవర్గ టిడిపి ఇంచార్జి కర్రోతు బంగార్రాజు కోరారు. శనివారం పసుపాం,…

సేవకుడే నాయకుడు కావాలి

Apr 27,2024 | 21:11

ప్రజాశక్తి – చింతలపూడి సేవకుడే నాయకుడు కావాలని, సేవ చేసే వారిని నాయకుడుగా ఎన్నుకోవాలని సొంగా విజయ రోషన్‌ అన్నారు. చింతలపూడిలోని ఆంథోనీ నగర్‌ కాలనీలో టిడిపి…

కాంగ్రెస్‌తోనే రాష్ట్రానికి మేలు

Apr 27,2024 | 21:06

ప్రజాశక్తి – జామి : కాంగ్రెస్‌తోనే రాష్ట్రానికి మేలు అని ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపిం చుకొని, ప్రత్యేక హోదా సాధించుకోవాలని ఎస్‌కోట కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి…