జిల్లా-వార్తలు

  • Home
  • ఒప్పంద జిఒలను విడుదల చేయాలి

జిల్లా-వార్తలు

ఒప్పంద జిఒలను విడుదల చేయాలి

Jan 29,2024 | 20:52

పార్వతీపురంటౌన్‌ : మున్సిపల్‌ కార్మికుల సమ్మెలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకున్న జీవోలను వెంటనే విడుదల చేయాలని స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో ఆర్‌ఒ రూబేనుకు సిఐటియు జిల్లా…

జల్సాలకు బానిసై..

Jan 29,2024 | 20:52

ప్రజాశక్తి – భోగాపురం :  మద్యానికి, జల్సాలకు బానిసైన ఇంజినీరింగ్‌ విద్యార్థి బంగారం కోసం తాను అద్దెకు ఉంటున్న యజమానురాలునే హత్య చేశాడు. బాత్రూమ్‌లో కాలుజారి పడిపోయి…

ఇంటర్‌ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు

Jan 29,2024 | 20:51

పార్వతీపురంరూరల్‌ : మార్చిలో జరగనున్న ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షలు నిర్వహణకు కావాల్సిన ఏర్పాట్లు పూర్తిచేయాలని జిల్లా రెవెన్యూ అధికారి జె.వెంకటరావు తెలిపారు. పరీక్షల నిర్వహణకు ముందస్తు ఏర్పాట్లలో…

సిపి పరిశ్రమ వద్ద కార్మికుల నిరసన

Jan 29,2024 | 20:51

ప్రజాశక్తి – పూసపాటిరేగ  :  మండలంలోని సిపి ఆక్వా రొయ్యమేత పరిశ్రమ వద్ద కార్మిక నాయకుడు నల్ల అప్పలరాజు ఆధ్వర్యంలో కార్మికులు కుటుంబాలతో సహ సోమవారం నిరసన…

జెకెసికి పోటెత్తిన ఫిర్యాదులు

Jan 29,2024 | 20:49

పార్వతీపురం: స్థానిక కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహిచిన జగనన్నకు చెబుదాం కార్యక్రమం ఫిర్యాదారుదారులతో పోటెత్తింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 192మంది ఫిర్యాదు దారులు తమ సమస్యలపై…

ఇరు పార్టీల్లోనూ కదనోత్సవం

Jan 29,2024 | 20:48

పార్వతీపురంరూరల్‌: మరో 70రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ప్రధాన పార్టీలైన వైసిపి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులైన అలజంగి జోగారావు, బోనెల విజయచంద్ర పూర్తి స్థాయిలో…

నేడు పోలమాంబ మారు జాతర

Jan 29,2024 | 20:45

మక్కువ: శంబర పోలమాంబ అమ్మవారి మారుజాతర మంగళవారం జరగనుంది. ఈ జాతరకు సంబంధించి దేవాదాయ శాఖ ఇఇ వివిఎస్‌ నారాయణ ఆధ్వర్యంలో ముమ్మరంగా ఏర్పాట్లు చేశారు. వనంగుడి…

అర్‌ఇసిఎస్‌లో అవినీతిపై బొత్స నోరువిప్పాలి

Jan 29,2024 | 20:35

  ప్రజాశక్తి-గరివిడి : ఆర్‌ఇసిఎస్‌లో ఎనర్జీ అసిస్టెంట్ల నియామకంలో జరిగిన అక్రమాలు, అవినీతిపై మంత్రి బొత్స సత్యనారాయణ నోరు విప్పాలని టిడిపి జిల్లా అధ్యక్షులు కిమిడి నాగార్జున…

హక్కుల రక్షణకు ఐక్య పోరాటమే మార్గం

Jan 29,2024 | 20:31

ప్రజాశక్తి-విజయనగరం కోట  : మత స్వేచ్ఛ, సమానత్వపు హక్కు కోసం ఐక్యంగా పోరాడడమే మార్గమని ముస్లిము, మైనార్టీస్‌ నాయకులు అన్నారు. కలెక్టరేట్‌ వద్ద సోమవారం క్రిస్టియన్‌, ముస్లిం,…