జిల్లా-వార్తలు

  • Home
  • నోవా క్రిస్టియన్ హాస్పిటల్ ప్రారంభం

జిల్లా-వార్తలు

నోవా క్రిస్టియన్ హాస్పిటల్ ప్రారంభం

Mar 18,2024 | 23:51

ప్రజాశక్తి – చీరాల పట్టణంలోని హరిప్రసాద్ నగర్లో ఆర్ఓబి వంతెన వద్ద నోవా క్రిస్టియన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ను ఏపీ స్టేట్ మైనార్టీ వైస్ చైర్మన్ కమిషన్…

రాష్ట్రానికి అన్యాయం చేసింది ప్రధాని మోడీయే : కాంగ్రెస్‌

Mar 18,2024 | 23:50

మాట్లాడుతున్న డాక్టర్‌ చందు సాంబశివుడు ప్రజాశక్తి-తెనాలి : ఐదేళ్లుగా మూడు రాజధానులంటూ మూడు ముక్కలాట, విభజన చట్టంలో పొందుపరచిన ప్రత్యేక హోదా అమలు కాని వైనానికి ప్రధాని…

వైసిపికి అనుకూలంగా వాలంటీర్ల భర్తల ప్రచారం

Mar 18,2024 | 23:49

సమీక్షలో మాట్లాడుతున్న జెసి రాజకుమారి ప్రజాశక్తి – మంగళగిరి : ఎన్నికలు ప్రశాంతంగా జరిగే విధంగా అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని మంగళగిరి నియోజకవర్గం రిటర్నింగ్‌ అధికారి,…

డబుల్‌ ఎంట్రీలపై చర్యలు తీసుకోండి

Mar 18,2024 | 23:49

మాచర్ల : స్ధానిక తహశీల్ధార్‌ కార్యాలయంలో రిటర్నింగ్‌ అధికారి శ్యామ్‌ ప్రసాద్‌ ఆధ్వర్యంలో ఎన్నికల నియమనిబంధనలపై రాజకీయ పార్టీల ప్రతినిధు లకు సోమవారం అవగాహన కార్యక్రమం జరి…

9 నెలల జీతాల కోసం అర్ధనగ ప్రదర్శన

Mar 18,2024 | 23:48

ఫిరంగిపురంలోని సమ్మె శిబిరంలో అర్ధనగ ప్రదర్శనలో నిరసన తెలుపుతున్న కార్మికులు ప్రజాశక్తి – ఫిరంగిపురం, పెదకాకాని : తమకు 9 నెలల జీతం బకాయిలు చెల్లించాలని కోరుతూ…

గవినివారిపాలెంలో అనారోగ్యం

Mar 18,2024 | 23:49

ప్రజాశక్తి – చీరాల మండలంలోని గవినివారిపాలెంకు జబ్బు చేసింది. గ్రామంలో సుమారు 60మందికిపైగా ఒక్కసారిగా అనారోగ్యం పాలయ్యారు. అందరూ ఉన్నట్లు ఉండి బిపి, పల్స్‌ పడిపోయి ప్రమాదకర…

అభ్యర్థుల ఖర్చులను పక్కాగా నమోదు చేయాలి

Mar 18,2024 | 23:47

సమీక్షలో మాట్లాడుతున్న గుంటూరు కమిషనర్‌, తూర్పు నియోజకవర్గ (ఆర్‌ఓ) కమిషనర్‌ కీర్తి ప్రజాశక్తి-గుంటూరు : ఎన్నికల నిర్వహణలో ఎక్స్‌పెండీచర్‌ కమిటీలు కీలక పాత్ర పోషిస్తాయని, కమిటి సభ్యులు…

ఎల్‌ఐసి ప్రగతిలో ఏజెంట్ల ముఖ్యభూమిక

Mar 18,2024 | 23:46

ఏజెంట్లను సన్మానిస్తున్న ఎమ్మెల్సీ లక్ష్మణరావు తదితరులు ప్రజాశక్తి-గుంటూరు : ఎల్‌ఐసి సాధిస్తున్న అద్భుతమైన అభివృద్ధిలో ఏజెంట్లు పోషిస్తున్న పాత్ర అభినందనీయమని ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు అన్నారు. సోమవారం…

టిడిపి అభ్యర్థిగా కొండయ్యను ప్రకటించాలి : మోకాళ్లపై టిడిపి నేతల అర్థనగ్న ప్రదర్శన

Mar 18,2024 | 23:45

ప్రజాశక్తి – చీరాల టిడిపి ఎంఎల్‌ఎ చీరాల అభ్యర్థిగా ఎంఎం కొండయ్యను అధిష్టానం ప్రకటించాలని కోరుతూ ఆ పార్టీ నాయకులు స్థానిక టిడిపి కార్యాలయంలో మోకాళ్ళపై కూర్చొని…