జిల్లా-వార్తలు

  • Home
  • రికార్డులను పటిష్టంగా నిర్వహించాలి : కలెక్టర్‌

జిల్లా-వార్తలు

రికార్డులను పటిష్టంగా నిర్వహించాలి : కలెక్టర్‌

Feb 1,2024 | 21:03

ప్రజాశక్తి- రాయచోటి కలెక్టరేట్‌ను, పరిసరాలను శుభ్రంగా ఉంచాలని, ప్రతి విభాగంలోనూ రికార్డులను పటిష్టంగా నిర్వహించాలని కలెక్టర్‌ అభిషిక్త్‌ కిషోర్‌ అధికారులను ఆదేశించారు. జిల్లాలో నూతనంగా బాధ్యతలు తీసుకున్న…

పథకాల అమలులో లక్ష్యాలను అధిగమించాలి

Feb 1,2024 | 21:01

ప్రజాశక్తి- రాయచోటి జిల్లాలోని సచివాలయాలలో జగనన్న ఇంటి స్థలాల రిజిస్ట్రేషన్‌ను వేగవంతం చేయాలని కలెక్టర్‌ అభిషిక్త్‌ కిషోర్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం విజయవాడ నుంచి రెవెన్యూ,…

చంద్రన్న’తోనే రాష్ట్ర పురోభివృద్ధి

Feb 1,2024 | 20:50

సభ్యలో మాట్లాడుతున్న యువ నాయకుడు మధుకర్‌చౌదరి’ ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌ చంద్రబాబుతోనే రాష్ట్ర పురోభివృద్ధి సాధ్యమవుతుందని మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్‌చౌదరి కుమారుడు వైకుంఠం మధుకర్‌ చౌదరి అన్నారు.…

ఉపాధ్యాయలపై వ్యతిరేక విధానం సరికాదు

Feb 1,2024 | 20:49

కార్యక్రమంలో మాట్లాడుతున్న ఎపిటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి బి.నరసింహులు ప్రజాశక్తి- అనంతపురం కలెక్టరేట్‌ ఉపాధ్యాయుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేక విధానాలు అనుసరించడం సరికాదని ఏపిటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి…

ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి

Feb 1,2024 | 20:48

దీక్షలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్సీ డాక్టర్‌ గేయానంద్‌ ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌ ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు రావాల్సిన ఆర్థిక బకాయిలను తక్షణమే చెల్లించడంతోపాటు ధీర్ఘకాలిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని…

‘ఆడుదాం ఆంధ్ర’లో బుక్కరాయసముద్రం జట్టు విజయభేరి

Feb 1,2024 | 20:47

విజయం సాధించిన బుక్కరాయసముద్రం మండల జట్టు ప్రజాశక్తి-బుక్కరాయసముద్రం ఆడుదాం ఆంధ్ర పోటీల్లో భాగంగా బుక్కరాయసముద్రం మండలం వెంకటాపురం మహిళా జట్టు అప్రహత విజయాలతో విజయభేరి మోగించి జిల్లాస్థాయిలో…

రాయదుర్గం టిడిపి అభ్యర్థి నేనే : కాలవ

Feb 1,2024 | 20:46

మాట్లాడుతున్న కాలవ శ్రీనివాసులు ప్రజాశక్తి-రాయదుర్గం2 024 అసెంబ్లీ ఎన్నికల్లో రాయదుర్గం నుంచి టిడిపి తరఫున పోటీ చేసేది నేనేనని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు…

అభివృద్ధి పనులను ఎమ్మెల్యే ప్రారంభం

Feb 1,2024 | 20:41

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌ :మండలంలోని ములగ పంచాయతీ పరిధిలో గల డి.ములగలో గురువారం స్థానిక ఎమ్మెల్యే అలజంగి జోగారావు పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. గ్రామం ప్రారంభంలో గల…

భోజన కార్మికుల సమస్యల్ని పరిష్కరించాలి

Feb 1,2024 | 20:39

ప్రజాశక్తి – సాలూరు: ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ గురువారం ఎపి మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం నాయకులు ఎంఇఒ…