రికార్డులను పటిష్టంగా నిర్వహించాలి : కలెక్టర్
ప్రజాశక్తి- రాయచోటి కలెక్టరేట్ను, పరిసరాలను శుభ్రంగా ఉంచాలని, ప్రతి విభాగంలోనూ రికార్డులను పటిష్టంగా నిర్వహించాలని కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో నూతనంగా బాధ్యతలు తీసుకున్న…