మోడీని ఎందుకు ప్రశ్నించరు? : రాజన్నదొర
ప్రజాశక్తి – సాలూరు : భూహక్కు చట్టంపై టిడిపి సోషల్ మీడియా తప్పుడు ప్రచారంపై ఎన్నికల సంఘం క్రిమినల్ కేసులు పెట్టాలని డిప్యూటీ సిఎం పి.రాజన్నదొర డిమాండ్…
ప్రజాశక్తి – సాలూరు : భూహక్కు చట్టంపై టిడిపి సోషల్ మీడియా తప్పుడు ప్రచారంపై ఎన్నికల సంఘం క్రిమినల్ కేసులు పెట్టాలని డిప్యూటీ సిఎం పి.రాజన్నదొర డిమాండ్…
ప్రచారంలో పాల్గొన్న వై.విశ్వేశ్వరరెడ్డి ప్రజాశక్తి-బెలుగుప్ప పేదలకు న్యాయం జరగాలంటే మళ్లీ జగన్ ముఖ్యమంత్రి కావాలని వైసిపి అభ్యర్థి వై.విశ్వేశ్వరరెడ్డి అన్నారు. బుధవారం మండల పరిధిలోని తగ్గుపర్తి, శీర్పి…
ప్రజాశక్తి-గుర్ల : చంద్ర బాబునాయుడు మోసపూరిత మేనిఫెస్టోను ప్రజలు నమ్మరని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. బుధవారం మన్యపురిపేట, దమరసింగి, కెల్ల తదితర గ్రామాల్లో…
ఎద్దుల బండిపై ప్రచారం చేస్తున్న అనంత వెంకటరామిరెడ్డి ప్రజాశక్తి-అనంతపురం అనంతపురం అసెంబ్లీ టిడిపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న వ్యక్తి హత్యకేసులో నిందితుడని వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి అనంత…
ప్రజాశక్తి-విజయనగరంకోట : సెటిల్మెంట్లు, భూ కబ్జాలు చేసేవారిని ఇంటికి పంపించాలని టిడిపి అభ్యర్థి పి.అదితి విజయలక్ష్మి గజపతిరాజు అన్నారు. బుధవారం దాసన్నపేట, కుమ్మరి వీధి, యాతవీధి, నాగవంశం…
ప్రజాశక్తి – కడప ఎన్నికల కమిషన్ నియమ నిబం ధనల మేరకు జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ నిర్వహణపై సూక్ష్మ దష్టి సారించాలని జిల్లా ఎన్నికల…
ప్రజాశక్తి-విజయనగరంకోట : రెండో ర్యాండమైజేషన్ ద్వారా పోలింగ్ కేంద్రాలకు ఇవిఎంలను కేటాయించారు. జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు హనీష్ చాబ్రా, తలాత్ పర్వేజ్ ఇక్బాల్ రోహెల్లా, సీతారామ్…
ప్రజాశక్తి-సాలూరు: సాలూరు నియోజకవర్గంలో ఏడుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. అయినప్పటికీ టిడిపి అభ్యర్థి సంధ్యారాణి, వైసిపి అభ్యర్థి రాజన్నదొర మధ్యనే ప్రధాన పోటీ కనిపిస్తోంది. ఇద్ధరూ పాతకాపులే.…
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ రసవత్తరంగా మారనుంది. ఎన్నికల బరిలో 15 మంది బరిలో నిలిచారు. అయినప్పటికీ మే 13 తేదిన జరగనున్న…