జిల్లా-వార్తలు

  • Home
  • రోడ్డు భద్రతా చర్యలు పటిష్టం చేయాలి : కలెక్టర్‌

జిల్లా-వార్తలు

రోడ్డు భద్రతా చర్యలు పటిష్టం చేయాలి : కలెక్టర్‌

Jan 24,2024 | 21:15

ప్రజాశక్తి – కడప రోడ్డు భద్రత చర్యలను పటిష్టం చేసేందుకు అధికారులు కఠినంగా వ్యవహరించాలని కలెక్టర్‌ వి.విజరు రామరాజు సంబంధితాధికారులను ఆదేశించారు. బుధవారం స్థానిక కలెక్టరేట్‌లోని విసి…

అంగన్వాడీల విజయోత్సవ ర్యాలీ

Jan 24,2024 | 17:04

అంగన్వాడీల సమ్మె భవిష్యత్తు కార్మిక ఉద్యమాలకు దిక్సూచి బాణసంచా కాల్చి, స్వీట్లు పంచుకొని సంబరాలు చేసుకున్న కార్మిక సంఘాల నేతలు ప్రజాశక్తి-దేవనకొండ : తమ హక్కుల పరిష్కారం…

పోరాటానికి ఫలితం దక్కింది

Jan 24,2024 | 17:05

సిఐటియు జిల్లా అధ్యక్షురాలు శ్రీలక్ష్మి  డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం అంగీకారం   2,3 రోజుల్లో జీవో విడుదల  సిఐటియు ఆధ్వర్యంలో విజయోత్సవ అభినందన సభ ప్రజాశక్తి –…

ఆడపిల్ల దేశానికి గర్వకారణం

Jan 24,2024 | 16:28

ఆనాల వీరభద్రరావు ప్రజాశక్తి – యానాం : స్థానిక కమలా నెహ్రూ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుని కె ఎన్ లక్ష్మీ అధ్యక్షతన జాతీయ బాలిక దినోత్సవాన్ని…

39వ రోజు మున్సిపల్ క్లాప్ డ్రైవర్ల సమ్మె 

Jan 24,2024 | 16:23

ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్ : మున్సిపల్ క్లాప్ ఆటో డ్రైవర్లు కర్నూల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట క్లాప్ డ్రైవర్లు 39 వ రోజు నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమానికి…

యుఈసిడబ్యూయు రాష్ట్ర మహాసభ పోస్టర్ ఆవిష్కరణ

Jan 24,2024 | 16:20

జయప్రదం చేయండి : యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్  ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్ : ఈనెల 28వ తేదీన నెల్లూరులో జరుగుతున్న యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్…

మహిళా సాధికారిత పోస్టర్లు ఆవిష్కరణ

Jan 24,2024 | 16:05

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : రాజంపేట నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త అతికారి దినేష్ బుధవారం పట్టణ పరిధిలోని తన కార్యాలయంలో మహిళా సాధికారత పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా…

ఘ‌నంగా డ్రైవ‌ర్స్ దినోత్స‌వ వేడుక‌లు

Jan 24,2024 | 15:58

ప్రజాశక్తి-ఆదోని : ప్రయాణికులను సురక్షితంగా గమ్యానికి చేర్చి ఆర్టీసీ పట్ల నమ్మకం పెంచాలని ఆర్టిసి డిపో మేనేజర్ రఫీక్ హమద్ సూచించారు. ఆదోని ఆర్టీసీ గ్యారేజ్‌లో అసిస్టెంట్…

విద్యార్థులకు ట్యాబ్ లు పంపిణీ

Jan 24,2024 | 15:52

ప్రజాశక్తి-పుట్లూరు : మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో బుధవారం విద్యార్థులకు అధికారులు ట్యాబ్ లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శింగనమల మార్కెట్…