జిల్లా-వార్తలు

  • Home
  • కలుషిత నీటి నివారణకు శాశ్వత చర్యలు చేపట్టాలి

జిల్లా-వార్తలు

కలుషిత నీటి నివారణకు శాశ్వత చర్యలు చేపట్టాలి

Feb 24,2024 | 00:18

కార్పొరేషన్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న సిపిఎం నాయకులు, కార్యకర్తలు ప్రజాశక్తి-గుంటూరు : కలుషిత తాగునీటి సరఫరా పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ సిపిఎం…

డయేరియా లక్షణాలతో మహిళ మృతి

Feb 24,2024 | 00:17

స్థానికులతో మాట్లాడుతున్న ఎంహెచ్‌వో డాక్టర్‌ కె.హెచ్‌ నిర్మల ప్రజాశక్తి-తెనాలి : పట్టణంలో డయేరియా లక్షణాలతో మహిళ మృతి చెందారు. స్థానిక గురవయ్య కాలనీకి చెందిన బండి లక్ష్మి(60)…

కేంద్ర ప్రభుత్వ తీరుపై రైతులు, కార్మికుల నిరసన

Feb 24,2024 | 00:10

సత్తెనపల్లి మండలం ఫణిదంలో కొవ్వొత్తులతో నిరసన ప్రజాశక్తి – సత్తెనపల్లి రూరల్‌ : ఢిల్లీ సరిహద్దుల్లో పోరాడుతున్న రైతులపై కేంద్ర ప్రభుత్వం దుర్మార్గ దాడితో రైతులు మృతి…

ఊరు శిథిలం.. జ్ఞాపకం పదిలం..

Feb 24,2024 | 00:08

నీటి నుండి బయట పడిన బోధనంలోని ఇళ్లు ప్రజాశక్తి – బెల్లంకొండ : పులిచింత ప్రాజెక్ట్‌ కింద ముంపునకు గురైన మండలంలోని పలు గ్రామాలను ఆయా గ్రామాల్లో…

వారికి ఎన్నికల విధుల నుండి మినహాయింపు ఇవ్వాలి

Feb 24,2024 | 00:04

కలెక్టర్‌కు వినతిపత్రం ఇస్తున్న ఎమ్మెల్సీ కఎస్‌ లక్ష్మణరావు, యుటిఎఫ్‌ నాయకులు ప్రజాశక్తి – పల్నాడు జిల్లా : రానున్న సార్వత్రిక ఎన్నికల విధుల నుండి హృద్రోగులు, దీర్ఘకాలిక…

ఆత్మహత్యాయత్నం చేసిన బాలికకు ఐద్వా పరామర్శ

Feb 24,2024 | 00:03

ఎస్పీకి ఫిర్యాదు చేస్తున్న టిడిపి నాయకులు ప్రజాశక్తి – పల్నాడు జిల్లా : వాలంటీర్‌ వేధింపులు తాళలేక నరసరావుపేట మండలం పాలపాడుకు చెందిన విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసిన…

ల్యాండ్‌ టైంట్లింగ్‌ చట్టం రద్దు కోసం లాయర్ల దీక్షలు

Feb 24,2024 | 00:00

మాట్లాడుతున్న జీవీ ఆంజనేయులు ప్రజాశక్తి – వినుకొండ : ప్రజల ఆస్తులకు భద్రత లేని ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ వినుకొండ బార్‌…

టిడ్కో ఇళ్లను గంజాయి, మద్యానికి అడ్డాగా మార్చారు

Feb 23,2024 | 23:58

ఇళ్ల వద్ద సెల్ఫీఛాలెంజ్‌ చేస్తున్న నాయకులు ప్రజాశక్తి – చిలకలూరిపేట : టిడిపి హయాంలో గృహ నిర్మాణంలో మొదటి రెండు స్థానాల్లో ఉన్న చిలకలూరిపేట నియోజకవర్గాన్ని మంత్రి…

పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలి

Feb 23,2024 | 23:53

ప్రజాశక్తి-పొదిలి: పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరిస్తామనే హామీని చేర్చాలని కోరుతూ యుటిఎఫ్‌ పొదిలి డివిజన్‌ ఆధ్వర్యంలో జిల్లా సిపిఎస్‌ కన్వీనర్‌, జిల్లా సహాధ్యక్షులు అబ్దుల్‌ హై, జిల్లా…