జిల్లా-వార్తలు

  • Home
  • జాతీయ లోక్‌ అదాలత్‌లో 3,168 కేసులు పరిష్కారం

జిల్లా-వార్తలు

జాతీయ లోక్‌ అదాలత్‌లో 3,168 కేసులు పరిష్కారం

Dec 9,2023 | 20:28

ప్రజాశక్తి-కడప జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా వ్యాపితంగా నిర్వహించిన జాతీయ లోక్‌ అదాలత్‌లో 3,168 కేసులు పరిష్కారమయ్యాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు. శనివారం…

బాక్సింగ్‌ పోటీలను విజయవంతం చేయండి

Dec 9,2023 | 20:26

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  :  ఈనెల 11,12,13 తేదీల్లో విజయనగరంలో జరగనున్న అండర్‌ 14,17,19 బాక్సింగ్‌ రాష్ట్రస్థాయి పోటీలను విజయవంతం చేయాలని జిల్లా ఉప విద్యా శాఖ అధికారి…

ప్రజలు ఆశీర్వదిస్తున్నారు

Dec 9,2023 | 20:27

ప్రజాశక్తి – కడప అర్బన్‌ తెలుగుదేశం పార్టీని ప్రజలు ఎక్కడికి వెళ్లినా ఆశీర్వదిస్తూ ఉన్నారని టిడిపి కార్పోరేటర్‌ ఉమాదేవి అన్నారు. శనివారం ‘బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ’…

ఆడుదాం ఆంధ్ర కిట్లు పంపిణీ

Dec 9,2023 | 20:24

ప్రజాశక్తి- విజయనగరంటౌన్‌  :  రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీల కోసం క్రీడాకారులకు ప్రభుత్వం సరఫరా చేస్తున్న కిట్లను మాజీ ఎం.పి. బొత్స ఝాన్సీ…

పంట నష్ట గణనకు మీనమేషాలు

Dec 9,2023 | 20:22

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి  :  పంట నష్ట గణనకు ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. విజయనగరం ఉమ్మడి జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారులు మాత్రం తుపాను నేపథ్యంలో పంటల…

లోక్‌అదాలత్‌లో 1764కేసులు పరిష్కారం

Dec 9,2023 | 20:21

 ప్రజాశక్తి-విజయనగరం లీగల్‌  :  కుటుంబ కలహాలతో వ్యక్తుల మధ్య సంబంధ బాంధవ్యాలను దూరం చేసుకోరాదని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్‌, జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.…

రాష్ట్ర ప్రభుత్వంతో కలసి పథకాలు అమలు

Dec 9,2023 | 20:18

  ప్రజాశక్తి-వేపాడ  :  ప్రజల అవసరాలు తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామనికేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ చెప్పారు. దేశ…

ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలి

Dec 9,2023 | 20:14

సిపిఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్‌ప్రజాశక్తి- జమ్మలమడుగు రూరల్‌ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి జి. చంద్రశేఖర్‌ పిలుపునిచ్చారు. పట్టణంలోని ఎస్‌పి జూనియర్‌ కళాశాలలో…

యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం

Dec 9,2023 | 20:12

ప్రజాశక్తి-కలసపాడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని తెలుగుదేశం పార్టీ నాయకులు రితీష్‌ రెడ్డి తెలిపారు. శనివారం కలసపాడు మండలంలోని చింతలపల్లి…