జిల్లా-వార్తలు

  • Home
  • గండికోట ముంపు వాసులకు పరిహారం చెల్లించండి : ఎంపి అవినాష్‌కు గ్రామస్తుల వినతి

జిల్లా-వార్తలు

గండికోట ముంపు వాసులకు పరిహారం చెల్లించండి : ఎంపి అవినాష్‌కు గ్రామస్తుల వినతి

Dec 11,2023 | 14:09

ప్రజాశక్తి-కొండాపురం (కడప) : గండికోట ముంపు వాసులకు పరిహారం చెల్లించాలంటూ … గ్రామస్తులు ఎంపి అవినాష్‌ రెడ్డికి సోమవారం వినతిపత్రాన్ని సమర్పించారు. గండికోట ప్రాజెక్టులో ముంపునకు గురైన…

జాతీయ స్థాయి కరాటే పోటీల్లో సత్తా చాటిన సెయింట్‌ జోన్స్‌ విద్యార్థులు

Dec 11,2023 | 13:56

ప్రజాశక్తి-కశింకోట (అనకాపల్లి) : జాతీయస్థాయి కరాటే పోటీలో కశింకోట సెయింట్‌ జోన్స్‌ విద్యార్థులు సత్తా చాటారు. ఈ నెల 9, 10 తేదీల్లో సామర్లకోటలో విక్టరీ సొట్‌…

పాలకొల్లులో మున్సిపల్‌ కార్మికుల ధర్నా

Dec 11,2023 | 13:25

పాలకొల్లు (పశ్చిమ గోదావరి) : మున్సిపల్‌ పర్మినెంట్‌, ఔట్‌ సోర్సింగ్‌ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ పాలకొల్లు మున్సిపల్‌ కమిషనర్‌ చాంబర్‌ ఎదుట కార్మికులు సోమవారం…

విజయ కుమార్‌కు మంత్రి సురేష్‌ నివాళి

Dec 11,2023 | 01:04

ప్రజాశక్తి-యర్రగొండపాలెం యర్రగొండపాలెం మండల పరిషత్‌ కో-ఆప్షన్‌ సభ్యుడు సన్నెపోగు విజయకుమార్‌(60) అనారోగ్యంతో ఆదివారం యర్రగొండపాలెంలోని ఇజ్రాయేలు పేటలో గల ఆయన స్వగృహంలో మృతి చెందారు. ఆయన మృతదేహానికి…

కందిపప్పు ఎత్తేశారు

Dec 11,2023 | 01:03

ప్రజాశక్తి-యర్రగొండపాలెం: యర్రగొండపాలెం నియోజకవర్గంలోని యర్రగొండ పాలెం, పుల్లలచెరువు, త్రిపురాంతకం మండలాల్లో డిసెంబర్‌ నెల కోటా కందిపప్పు కార్డుదారులకు పంపిణీ చేయలేదు. కాగా డిసెంబర్‌ కోటాలో జిల్లా వ్యాప్తంగా…

ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా మహాసభను జయప్రదం చేయండి

Dec 11,2023 | 01:02

ప్రజాశక్తి-కనిగిరి: ఎస్‌ఎఫ్‌ఐ ప్రకాశం జిల్లా 45వ మహాసభలు డిసెంబర్‌ 12,13 తేదీల్లో ఒంగోలు నగరంలో జరుగుతాయని ఆ మహాసభలను జయప్రదం చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి సిహెచ్‌…

పేదల జీవితాల్లో వెలుగే థ్యేయం: ఉగ్ర

Dec 11,2023 | 00:59

ప్రజాశక్తి-కనిగిరి పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఉచిత నేత్ర వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి తెలిపారు. తన ఆధ్వర్యంలో మెగా…

ఘనంగా మానవ హక్కుల దినోత్సవం

Dec 11,2023 | 00:57

ప్రజాశక్తి-కనిగిరి: కనిగిరి పట్టణంలోని ప్రభుత్వ గిరిజన బాలుర ఆశ్రమం పాఠశాలలో కనిగిరి మండల న్యాయ సేవాధికార సంస్థ, గుడ్‌ హెల్ప్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మానవ హక్కుల…

‘తపాలా’ ప్రైవేటీకరణ ఆపాలి

Dec 11,2023 | 00:55

ప్రజాశక్తి-మార్కాపురం:  కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌ నర్సింగరావు అన్నారు. ఐక్య పోరాటాలతో ప్రభుత్వ…