జిల్లా-వార్తలు

  • Home
  • సంక్షేమానికి సమిష్టిగా కషి చేద్దాం.. : ఎమ్మెల్సీ కంచర్ల

జిల్లా-వార్తలు

సంక్షేమానికి సమిష్టిగా కషి చేద్దాం.. : ఎమ్మెల్సీ కంచర్ల

Mar 10,2024 | 00:16

సంక్షేమానికి సమిష్టిగా కషి చేద్దాం.. : ఎమ్మెల్సీ కంచర్ల ప్రజాశక్తి – రామకుప్పం: రాష్ట్రంలో అభివద్ధి, ప్రజాసంక్షేమం జరగాలంటే టిడిపి, జనసేన కూటమితోనే సాధ్యమని ఎమ్మెల్సీ కంచర్ల…

నిస్వార్ధంగా అభివద్ధి చేస్తున్నాం: ఎంపిసమావేశంలో మాట్లాడుతున్న ఎంపి రెడ్డప్ప

Mar 10,2024 | 00:14

నిస్వార్ధంగా అభివద్ధి చేస్తున్నాం: ఎంపిసమావేశంలో మాట్లాడుతున్న ఎంపి రెడ్డప్పప్రజాశక్తి – రామకుప్పం: వైసిపి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి ప్రజలకు నిస్వార్ధంగా అభివద్ధిని పరుగులు తీఇస్తున్నారని ఎంపీ…

ఏ నిమిషానికి ఏమి జరుగునో.. ఎవరూహించెదరూ..!మారుతున్న కండువాలు..ఎప్పుడు ఎవరు ఏ పార్టీలో ఉంటారో..?ఎప్పుడు ఎవరు ఏ పార్టీలో ఉంటారో..?

Mar 10,2024 | 00:12

ఏ నిమిషానికి ఏమి జరుగునో.. ఎవరూహించెదరూ..!మారుతున్న కండువాలు..ఎప్పుడు ఎవరు ఏ పార్టీలో ఉంటారో..?ఎప్పుడు ఎవరు ఏ పార్టీలో ఉంటారో..?ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: ఎన్నికల నోటిఫికేషన్‌ దగ్గరపడేకొద్దీ చిత్తూరు జిల్లాలో…

బిజెపీతో సై’కిల్‌’!మైనార్టీలు,దళితులుఎటువైపు..?టిడిపి శ్రేణుల్లో పెదవి విరుపు

Mar 10,2024 | 00:11

బిజెపీతో సై’కిల్‌’!మైనార్టీలు,దళితులుఎటువైపు..?టిడిపి శ్రేణుల్లో పెదవి విరుపుప్రజాశక్తి – తిరుపతి బ్యూరో కమలం పార్టీ బిజెపితో జనసేన, టిడిపి పొత్తు ఆ పార్టీలకు లాభం చేకూరుస్తుందా? నష్టం వస్తుందా?…

ఎన్ని పొత్తులు పెట్టుకున్న మళ్లీ సీఎం జగనే : వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని

Mar 9,2024 | 23:57

ప్రజాశక్తి – మెదరమెట్ల నేడు జరుగనున్న సిద్ధం సభ ప్రాంగణాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడుదల రజిని పరిశీలించారు. ఈసందర్భంగా పత్రికా విలేకరులతో శనివారం మాట్లాడారు.…

అమృతలూరులో ఇళ్ల పట్టాలు పంపిణీ

Mar 9,2024 | 23:55

ప్రజాశక్తి – అమృతలూరు (చెరుకుపల్లి) చేసిన వాగ్దానాలను అమలు చేయడంలో సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దేశానికే ఆదర్శంగా నిలిచారని అమృతలూరు సర్పంచ్ దేవరకొండ రాము…

తొలి ఓటు రాష్ట్ర ప్రగతిని చాటాలి : మై ఫస్ట్‌ ఓట్‌ ఫర్‌ సీబీఎన్‌ కార్యక్రమంలో ఎంఎల్‌ఎ అనగాని సత్య్రపసాద్‌

Mar 9,2024 | 23:46

జాశక్తి – రేపల్లె రాష్ట్రాభివృద్ధికి పాటుపడే నేతను గుర్తించి, ఆలోచించి తొలిసారి ఓటు హక్కు పొందిన యువత సార్వత్రిక ఎన్నికల్లో ఓట్లు వేయాలని ఎంఎల్‌ఎ అనగాని సత్యప్రసాద్…

దేశంలో మహిళలకు సముచిత స్థానం

Mar 9,2024 | 23:43

ప్రజాశక్తి -రాజమహేంద్రవరం రూరల్‌భారతదేశంలో ఇదిహాస, పురాణ కాలాల నుంచీ మహిళలకు సముచిత స్థానం లభిస్తోందని కలెక్టర్‌ మాధవీలత అన్నారు. స్థానిక కంబాల చెరువు సమీపంలోని వై.జంక్షన్‌ వద్ద…

బిజెపి పాలనలో మహిళలపై దాడులు

Mar 9,2024 | 23:42

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధికేంద్రంలోని బిజెపి పాలనలో మహిళలపై మానసిక, శారీరక దాడులు పెరిగాయని పలువురు వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఐద్వా,…