జిల్లా-వార్తలు

  • Home
  • యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో ‘పది’ మోడల్‌ పేపర్లు పంపిణీ

జిల్లా-వార్తలు

యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో ‘పది’ మోడల్‌ పేపర్లు పంపిణీ

Jan 8,2024 | 22:23

మోడల్‌పేపర్లను విడుదల చేస్తున్న యుటిఎఫ్‌ నాయకులు                       రొద్దం : యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో రూపొందించిన పదో తరగతి మోడల్‌ పేపర్స్‌ను సోమవారం దొడఘట్ట జడ్పీ హైస్కూల్‌లో యుటిఎఫ్‌…

అర్హులమైనా ఆర్‌ఆర్‌ ప్యాకేజీ ఆపేశారు

Jan 8,2024 | 22:17

వినతిపత్రం అందిస్తున్న ఆఫ్‌షోర్‌ నిర్వాసితులు ఆఫ్‌షోర్‌ నిర్వాసితుల ఫిర్యాదు’స్పందన’కు 273 వినతులు ప్రజలు సంతృప్తి చెందేలా అర్జీలను పరిష్కరించాలి జాయింట్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌ ప్రజాశక్తి – శ్రీకాకుళం…

గోపీనాధ పట్నంలో ‘జన భాగీదారి’

Jan 8,2024 | 22:13

ఉంగుటూరు : గోపినాధపట్నంలో డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ విగ్రహం వద్ద ‘జన భాగీదారి’ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. గ్రామస్తులందరూ ప్రతిజ్ఞ చేసి సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో…

అవసరం లేని వస్తువులు తొలగించాలి

Jan 8,2024 | 22:13

మాట్లాడుతున్న జాయింట్‌ కలెక్టర్‌ నవీన్‌ జాయింట్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌ ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌ జిల్లాలో ఖజానా కార్యాలయాల్లోని స్ట్రాంగ్‌రూమ్‌ల్లో ప్రభుత్వ శాఖలు భద్రపరిచిన వస్తువులను పరిశీలించి,…

నూతన భవనాలు ప్రారంభం

Jan 8,2024 | 22:12

ముదినేపల్లి : రాష్ట్ర ప్రజలంతా జగనన్నను ఆశీర్వదించి రెండోసారి ముఖ్యమంత్రిని చేయాలని కైకలూరు ఎంఎల్‌ఎ దూలం నాగేశ్వరరావు అన్నారు. మండలంలోని వడాలిలో రూ.43.60 లక్షల నిధులతో మంజూరై…

కోడి పందేల బరులు సిద్ధం

Jan 8,2024 | 22:11

ప్రజాశక్తి – జీలుగుమిల్లి మండలంలోని పలుచోట్ల కోడి పందేలకు ఇప్పటి నుంచే బరుల ఏర్పాటుకు పందెం నిర్వాహకులు రంగం సిద్ధం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం సంక్రాంతి వచ్చిందంటే…

బద్నాం చేయబోయి భంగపాటు

Jan 8,2024 | 22:11

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి:  ఎస్‌.కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుకు బ్రేకు వేసేందుకు ప్రయత్నించిన ఎమ్మెల్సీ రఘురాజు మరోసారి భంగపాటుకు గురయ్యారు. మంత్రి బొత్స కనీసం మాట్లాడేందుకు…

అరాచకం తప్ప అభివృద్ధి లేదు

Jan 8,2024 | 22:11

టిడిపి జిల్లా అధ్యక్షులు కూన రవికుమార్‌ ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌ నాలుగున్నరేళ్ల వైసిపి పాలనలో అరాచకం తప్ప అభివృద్ధి లేకుండా పోయిందని తెలుగుదేశం పార్టీ జిల్లా…

కొనసాగుతున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె

Jan 8,2024 | 22:09

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌: సమగ్రశిక్షలో పని చేస్తున్న కాంట్రాక్ట్‌ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు ను రెగ్యులర్‌ చేయాలని,కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ చేపట్టిన సమ్మె సోమవారం కొనసాగింది.…