జిల్లా-వార్తలు

  • Home
  • విద్యార్థులను హాస్టల్‌ ఖాళీ చేయించొద్దు

జిల్లా-వార్తలు

విద్యార్థులను హాస్టల్‌ ఖాళీ చేయించొద్దు

Mar 14,2024 | 20:55

ఆందోళన చేస్తున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌ కేంద్ర ఎన్నికల బలగాల కోసం విద్యార్థులు ఉంటున్న హాస్టళ్లను ఖాళీ చేయించడం సరికాదని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు డిమాండ్‌ చేశారు.…

రెండో విడతలోటిడిపి అభ్యర్థులు వీరే!

Mar 14,2024 | 20:55

కమలాపురానికి పుత్తా చైతన్యరెడ్డి ప్రొద్దుటూరుకు వరదరాజులరెడ్డి మదనపల్లికి షాజహాన్‌బాషా జమ్మలమడుగు, బద్వేల్‌ మిత్రులకేనా? ప్రజాశక్తి – కడప ప్రతినిధి వైఎస్‌ఆర్‌ జిల్లాలోని కమలాపురం, ప్రొద్దుటూరు స్థానాలకు రెండో…

వైసిపి ప్రభుత్వంలోనే బిసిలకు న్యాయం

Mar 14,2024 | 20:50

ప్రజాశక్తి – కడప ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వంలోనే బిసిలకు న్యాయం జరిగిందని ఉప ముఖ్యమంత్రి ఎస్‌.బి. అంజాద్‌ బాషా, ఎంపీ వై.ఎస్‌. అవినాష్‌ రెడ్డి,…

బిజెపి ధమనకాండ నశించాలి

Mar 14,2024 | 20:49

ఆర్డీవో కార్యాలయం ఎదుట రైతు, కార్మిక సంఘాల నాయకుల నిరసన ప్రజాశక్తి – కడప అర్బన్‌ రైతుల పట్ల నరేంద్రమోడీ ప్రభుత్వం నిరంకుశత్వం, కర్కషంగా వ్యవహరిస్తోందని, ప్రతి…

కార్మిక వర్గానికి జాతిపిత మార్క్స్‌ : సిపిఎం

Mar 14,2024 | 20:47

ప్రజాశక్తి – బద్వేలు సమస్త కార్మిక వర్గానికి ఏకైక జాతిపిత కార్ల్‌మార్క్స్‌ అని సిపిఎం పట్టణ నాయకులు ముడియం చిన్ని పేర్కొన్నారు. గురువారం మార్క్స్‌ 142 వర్ధంతి…

మహిళల ఆర్థికాభివృద్ధే ‘ఇబిసి నేస్తం’ లక్ష్యం : డిఆర్‌ఒ

Mar 14,2024 | 20:45

ప్రజాశక్తి – కడప అర్బన్‌ పేద మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే ఇబిసి నేస్తం లక్ష్యమని జిల్లా రెవెన్యూ అధికారి జి. గంగాధర్‌ గౌడ్‌ పేర్కొన్నారు. గురువారం…

ఆడపిల్లల శాతాన్ని పెంచేందుకు కషి : జడ్జి

Mar 14,2024 | 20:44

ప్రజాశక్తి – కడప లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తప్పవని, ఆడ పిల్లల శాతాన్ని పెంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సీనియర్‌ సివిల్‌…

అసూయ చెందేలా అభివృద్ధి పనులు : డిప్యూటీ సిఎం

Mar 14,2024 | 20:42

ప్రజాశక్తి-కడప గత ప్రభుత్వాలు, నాయకులు అసూయ చెందేలా ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో అభివద్ధి చేస్తున్నారని డిప్యూటీ సిఎం అంజాద్‌బాషా పేర్కొన్నారు. గురువారం స్థానిక పాలంపల్లె, రూకవారిపల్లెలో…

ఈబిసి నేస్తం చెక్కు అందజేత

Mar 14,2024 | 17:45

ప్రజాశక్తి కాకినాడ : జిల్లాలో ఆర్థికంగా వెనుకబడిన తరగతుల కులాలకు చెందిన 9,516 మందికి మహిళలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి గురువారం రూ.14 కోట్ల 27…