జిల్లా-వార్తలు

  • Home
  • పోలింగ్‌ బూత్‌లను పరిశీలించిన కలెక్టర్‌

జిల్లా-వార్తలు

పోలింగ్‌ బూత్‌లను పరిశీలించిన కలెక్టర్‌

Mar 21,2024 | 14:46

ప్రజాశక్తి -నెల్లూరు : ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైన నేపథ్యంలో నగరంలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ బూత్‌లను కలెక్టరు, పలువురు అధికారులు పరిశీలించారు. గురువారం సమీపిస్తున్న స్థానిక భక్తవత్సల…

జగనన్న ఇళ్ల స్థలాల పంపిణీలో అవకతవకలు

Mar 21,2024 | 14:38

ప్రజాశక్తి-వీరఘట్టం(మన్యంజిల్లా) :వీరఘట్టం గ్రామంలోని జగనన్న ఇళ్ల స్థలాల పంపిణీలో అవకతవకలు జరిగాయని సిపిఐ ఎంఎల్‌ లిబరేషన్‌ పార్టీ ఆధ్వర్యంలో తహశీల్దార్‌ సత్యనారాయణకు లబ్ధిదారులు గురువారం వినతి పత్రం…

నారా లోకేష్‌ సమక్షంలో టిడిపిలో చేరిన కొత్తపల్లి సూరి రెడ్డి

Mar 21,2024 | 14:33

ప్రజాశక్తి-ఎస్‌ఆర్‌పురం(చిత్తూరు) : వైసిపి నాయకుడు కొత్తపల్లి మిట్టకు చెందిన వెంకటేష్‌ రెడ్డి అలియాస్‌ సూరి రెడ్డి, పుల్లూరు గ్రామానికి చెందిన పుల్లూరు మాజీ ఎంపిటిసి గుర్రప్ప, మాజీ…

మచిలీపట్నం పురవీధుల్లో ఫ్లాగ్ మార్చ్

Mar 21,2024 | 14:06

ప్రజాశక్తి-మచిలీపట్నం(కృష్ణాజిల్లా) : జరగనున్న సార్వత్రిక ఎన్నికలు- 2024 లో భాగంగా కేంద్ర సాయుధ బలగాలతో కలిసి మచిలీపట్నం స్థానిక హైనీ హై స్కూల్ నుండి మచిలీపట్నం పురవీధుల్లో బందర్…

అస్వస్థతకు గురైన దుప్పి మృతి 

Mar 21,2024 | 14:00

ప్రజాశక్తి-టెక్కలి రూరల్ : శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం తేలినీలాపురం విదేశీ పక్షుల విడిది కేంద్రంలో గురువారం ఒక చుక్కల దుప్పి మృతి చెందింది. కొద్దిరోజుల క్రితం…

వాకింగ్ చేస్తూ ప్రచారం

Mar 21,2024 | 13:56

ప్రజాశక్తి – కావలి : గురువారం కావలి పట్టణంలో స్థానిక విట్స్ ఇంజనీరింగ్ కాలేజ్ వద్ద ఉన్న మున్సిపల్ మినీ స్టేడియంలో ఎంపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్…

ప్రవేట్ ఏటియం ఆఫ్ రేటర్స్ తో ఎమ్మార్వో సమీక్ష

Mar 21,2024 | 13:46

ప్రజాశక్తి-విఅర్ పురం : ప్రవేట్ మినీ ఏటిఎం యాజమాన్యంతో గురువారం స్థానిక ఎమ్మార్వో కార్యాలయంలో వి అర్ పురం తహశీల్దార్ ఎస్ డి మౌలానా ఫాజిల్ గురువారం…

వైసీపీలో చేరిన ముస్లిం యువకులు

Mar 21,2024 | 13:43

ప్రజాశక్తి-రామచంద్రపురం : పట్టణంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో గురువారం సుమారు వంద మంది ముస్లిం యువకులు, వైసీపీ కండువాలు కప్పుకుని పార్టీలో చేరారు. ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన…

వైసిపి నేత పెమ్మసానిపై ఫిర్యాదు

Mar 21,2024 | 13:34

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : వైసీపీ దాడులపై గుంటూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడీకి టిడిపి, జనసేన, బిజెపి ఫిర్యాదుచేశాయి.  ‘మా అభ్యర్థిపై దాడి చేసి మాపైనే…