జిల్లా-వార్తలు

  • Home
  • కన్నా నివాసంలో టిడిపి నేతలు భేటి

జిల్లా-వార్తలు

కన్నా నివాసంలో టిడిపి నేతలు భేటి

Feb 18,2024 | 00:10

 కన్నా లక్ష్మీనారాయణను కలిసిన పెమ్మసాని ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి గుంటూరులోని మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణ నివాసంలో టిడిపి ముఖ్య నాయకుల సమావేశం శనివారం జరిగింది. ఈ సమావేశంలో…

భూకబ్జాను అడ్డుకున్న సిపిఎంమద్దతు తెలిపిన జనసేన, టిడిపి

Feb 18,2024 | 00:05

భూకబ్జాను అడ్డుకున్న సిపిఎంమద్దతు తెలిపిన జనసేన, టిడిపిప్రజాశక్తి- తిరుపతి సిటీ తిరుపతి జిల్లా తిరుచానూరు గ్రామపంచాయతీ లెక్క దాఖలా సరస్వతినగర్‌లోని సర్వే నంబరు 260లో పెరుమాళ్‌ అనే…

ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మోడల్ పరీక్ష

Feb 18,2024 | 00:03

ప్రజాశక్తి – భట్టిప్రోలు ఎస్ఎఫ్ఐ, యుటిఎఫ్, జెవివి ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు ప్రజ్ఞా వికాసం మోడల్ టెస్ట్ శనివారం నిర్వహించారు. స్థానిక విశ్వశాంతి ఇంగ్లీష్ మీడియం…

కళ్లకు నల్లరిబ్బన్ల కట్టుకుని నిరసన

Feb 18,2024 | 00:03

కళ్లకు నల్లరిబ్బన్ల కట్టుకుని నిరసనప్రజాశక్తి – క్యాంపస్‌: ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న ఒప్పంద సేవలు కింద పనిచేస్తున్న వర్కర్లకు కనీస వేతనం పెంచాలని కోరుతూ…

ఎస్ఎఫ్ఐ ప్రజ్ఞ వికాసం మోడల్ పరీక్ష

Feb 18,2024 | 00:02

ప్రజాశక్తి – బాపట్ల ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు ప్రజ్ఞ వికాసం మోడల్ పరీక్ష నిర్వహించినట్లు ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఆర్య తెలిపారు. మార్చి 18…

వాటర్‌ ప్లాంట్‌లపై తనిఖీలకు సిఫార్సు

Feb 18,2024 | 00:02

ప్రజాశక్తి వార్తకు స్పందన ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి  : గుంటూరులో మినరల్‌వాటర్‌ ముసుగులో నిర్వహిస్తున్న వాటర్‌ప్లాంట్‌లను తనిఖీ చేసి నీటి నాణ్యత పరీక్షలుచేయాలని ఆహార నియంత్రణ శాఖ…

సార్వత్రిక సమరానికి సిద్ధం

Feb 18,2024 | 00:01

ప్రజాశక్తి – చీరాల రానున్న సార్వత్రిక ఎన్నికల సమరానికి కాంగ్రెస్‌ సిద్దమౌతున్నట్లు కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జి దేవరపల్లి రంగారావు అన్నారు. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని, దేశానికీ రాహుల్…

అంగన్వాడీలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలియూనియన్‌ జిల్లా గౌరవాధ్యక్షులు వాడ గంగరాజు డిమాండ్‌

Feb 18,2024 | 00:00

అంగన్వాడీలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలియూనియన్‌ జిల్లా గౌరవాధ్యక్షులు వాడ గంగరాజు డిమాండ్‌ప్రజాశక్తి – పుత్తూరుటౌన్‌: రాష్ట్రంలో అంగన్వాడీలు తమ సమస్యలు పరిష్కారం కోసం 42 రోజులు సమ్మె…

ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

Feb 18,2024 | 00:00

ప్రజాశక్తి – బాపట్ల ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎపీ జెఎసి ఆధ్వర్యంలో తహశీల్దారు కార్యాలయం వద్ద శనివారం ధర్నా…