జిల్లా-వార్తలు

  • Home
  • భూవివాదాల పరిష్కార దిశగా ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టంఅవగాహనా కార్యక్రమంలో సిద్దార్థ జైన్‌

జిల్లా-వార్తలు

భూవివాదాల పరిష్కార దిశగా ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టంఅవగాహనా కార్యక్రమంలో సిద్దార్థ జైన్‌

Mar 1,2024 | 23:36

భూవివాదాల పరిష్కార దిశగా ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టంఅవగాహనా కార్యక్రమంలో సిద్దార్థ జైన్‌ప్రజాశక్తి – తిరుపతి టౌన్‌ రైతుల భూవివాదాల పరిష్కార దిశగా ఎపి ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం…

92 మందికి ‘సినర్జీస్‌’లో ఉద్యోగాలు

Mar 1,2024 | 23:36

ప్రజాశక్తి -భీమునిపట్నం : స్థానిక ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్‌ కళాశాలలో శుక్ర వారం సినర్జీస్‌ కాస్టింగ్స్‌ లిమిటెడ్‌ సంస్థ నిర్వహించిన క్యాంపస్‌ డ్రైవ్‌లో వివిధ విభాగాలకు చెందిన…

ఏజెన్సీ ఉత్పత్తులకు అధిక ధర వచ్చేలా చర్యలు

Mar 1,2024 | 23:35

ఐటిడిఎ పిఒ సూరజ్‌ గనోరే ప్రజాశక్తి-రంపచోడవరం ఏజెన్సీలోని ఉత్పత్తులు తక్కువ ధరకు కొనుగోలు చేసి, మైదాన ప్రాంతంలో చాలా ఎక్కువ రేట్లకు అమ్మి అధిక లాభాలు పొందుతున్నారని,…

విమ్స్‌లో స్ట్రోక్‌ యూనిట్‌ ప్రారంభం

Mar 1,2024 | 23:34

-రోగులకు రూ.50 వేలు విలువచేసే ఇంజిక్షన్‌ ఉచితం ప్రజాశక్తి – అరిలోవ :విశాఖ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (విమ్స్‌)లో స్ట్రోక్‌ యూనిట్‌ను శుక్రవారం విమ్స్‌ డైరెక్టర్‌…

‘మన ఓటు -మన భవిష్యత్తు’ పోస్టర్‌ ఆవిష్కరణ

Mar 1,2024 | 23:33

ప్రజాశక్తి-కూనవరం మన ఓటు -మన భవిష్యత్తు, ఓట్‌ ఫర్‌ ఓపిఎస్‌ నినాదాలతో యుటిఎఫ్‌ ముద్రించిన వాల్‌ పోస్టర్లను మండల విద్య వనరులు కేంద్రంలో ఆ సంఘం నాయకులు…

భవన నిర్మాణ కార్మికుల ధర్నా

Mar 1,2024 | 23:32

ప్రజాశక్తి -గాజువాక : సమస్యల పరిష్కారానికి గాజువాకలో సిఐటియు ఆధ్వర్యాన భవన నిర్మాణ కార్మికులు ధర్నా చేశారు.ఈ సందర్భంగా యూనియన్‌ జిల్లా కార్యదర్శి బి శ్రీను, గాజువాక…

50 రోజులైనా ధాన్యం డబ్బులు చెల్లించరా?

Mar 1,2024 | 23:31

మాట్లాడుతున్న మోహనరావు ప్రజాశక్తి- నందిగాం ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం డబ్బులు రైతుల ఖాతాలకు వెంటనే జమచేయాలని ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.మోహనరావు డిమాండ్‌…

ప్రజా పోరాటంతో రోడ్డు పునర్నిర్మాణం

Mar 1,2024 | 23:31

ప్రజాశక్తి -అనకాపల్లి ప్రజా పోరాటం ద్వారానే అనకాపల్లి నుండి అచ్యుతాపురం రోడ్డును పునర్నిర్మాణం ప్రారంభమైందని, ఇది ప్రజా పోరాట పోరాట విజయమని సిపిఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం…

అభివృద్ధిపై చర్చకు సిద్ధం

Mar 1,2024 | 23:29

మాట్లాడుతున్న రామ్మోహన్‌ నాయుడు, రవికుమార్‌ ఎంపీ రామ్మోహన్‌ నాయుడు, టిడిపి జిల్లా అధ్యక్షులు రవికుమార్‌ ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌ అభివృద్ధిపై చర్చకు టిడిపి సిద్ధమని ఎంపీ కింజరాపు…