జిల్లా-వార్తలు

  • Home
  • బాలుడు అదృశ్యం-బావిలో విగతజీవిగా కనిపించాడు

జిల్లా-వార్తలు

బాలుడు అదృశ్యం-బావిలో విగతజీవిగా కనిపించాడు

Feb 13,2024 | 12:54

ప్రజాశక్తి-సోమల (చిత్తూరు) : గత 3 రోజులుగా కనిపించకుండాపోయిన ప్రతిభావంతుడైన బాలుడు మంగళవారం ఉదయం వ్యవసాయ బావిలో విగతజీవిగా కనిపించిన ఘటన మంగళవారం సోమల మండలంలో జరిగింది.…

కందుల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన ప్రోక్రిమెంట్‌ మేనేజర్‌ జి.శిరీష

Feb 13,2024 | 12:25

పొదిలి (ప్రకాశం) : పొదిలి మండలంలోని పాములపాడు రైతు భరోసా కేంద్రంలో మంగళవారం ఉదయం పౌరసరఫరాల కేంద్ర కార్యాలయం విజయవాడ నుండి ప్రోక్రిమెంట్‌ మేనేజర్‌ జి.శిరీష ముఖ్యఅతిథిగా…

ఉద్యోగాలు లేకపోతే యువత భవిష్యత్తు నాశనమైపోతుంది : టిడిపి ఇన్చార్జ్‌ అదితి గజపతిరాజు

Feb 13,2024 | 12:16

ప్రజాశక్తి-విజయనగరం కోట : యువతకు ఉద్యోగాలు లేకపోతే వారి భవిష్యత్తు నాశనమై డిప్రెషన్‌లోకి వెళ్లిపోయే ప్రమాదం ఉందని విజయనగరం టిడిపి ఇన్చార్జ్‌ అదితి గజపతిరాజు అన్నారు. మంగళవారం…

పెద్దమ్మ కొడుకులే హంతకులు – యువకుడు దారుణహత్య

Feb 13,2024 | 11:40

ప్రజాశక్తి – బ్రహ్మంగారి మఠం (కడప) : బ్రహ్మంగారి మఠం మండలం మల్లెగుడిపాడు గ్రామానికి చెందిన యువకుడు దారుణహత్యకు గురైన ఘటన మంగళవారం వెలుగుచూసింది. పోలీసులు కథనం…

నరసాపురంలో వ్యవసాయ కార్మిక సంఘం సైకిల్‌ ర్యాలీ

Feb 13,2024 | 11:21

ప్రజాశక్తి-నరసాపురం (పశ్చిమ గోదావరి జిల్లా) : కరువు, తుఫాన్లు వల్ల నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్స్‌ సబ్సిడీ, పంటల బీమా అమలు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘము ఉపాధ్యక్షుడు…

గురుకుల పాఠశాలలో ఫుడ్‌ పాయిజన్‌

Feb 13,2024 | 10:21

ప్రజాశక్తి-రామచంద్రపురం : ద్రాక్షారామ సమీపంలోని ఆదివారపుపేటలోని డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ గురుకుల పాఠశాలలో ఆదివారం ఫుడ్‌ పాయిజన్‌ జరిగి 52 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో డిహైడ్రేషన్‌కు…

సర్వర్లు పనిచేయక లబ్ధిదారులు అవస్థలు

Feb 13,2024 | 01:17

ప్రజాశక్తి – రేపల్లె జగనన్న ఇళ్ల రిజిస్ట్రేషన్ కోసం సర్వర్లు పనిచేయక సచివాలయానికి వెళుతున్న లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారని సిపిఎం పట్టణ కార్యదర్శి సిహెచ్ మణిలాల్ ఆరోపించారు.…

మరో అవకాశం ఇవ్వండి: ఉగ్ర

Feb 13,2024 | 01:14

ప్రజాశక్తి-వెలిగండ్ల: కనిగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు మరోసారి తనకు అవకాశం ఇవ్వాలని ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలు ఆలోచించాలని నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్‌ డాక్టర్‌ ముక్కు ఉగ్ర…

న్యాయవాదులు నిరాహార దీక్షలు

Feb 13,2024 | 01:13

ప్రజాశక్తి – చీరాల స్థానిక కోర్టు భవనం వద్ద బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు నిరాహార దీక్షలు చేపట్టారు. ప్రజ్యా వ్యతిరేక భూహక్కుల చట్టం వెంటనే రద్దు…