జిల్లా-వార్తలు

  • Home
  • ఘనంగా అకాడమీ హైట్స్‌ వార్షికోత్సవం

జిల్లా-వార్తలు

ఘనంగా అకాడమీ హైట్స్‌ వార్షికోత్సవం

Feb 3,2024 | 00:11

ఘనంగా అకాడమీ హైట్స్‌ వార్షికోత్సవం ప్రజాశక్తి -తిరుపతి సిటీ అకాడమీ హైట్స్‌ వార్షికోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక మహతి ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా…

జపాన్‌లో మెరిసిన శ్రీసిటీ

Feb 3,2024 | 00:08

జపాన్‌లో మెరిసిన శ్రీసిటీప్రజాశక్తి-వరదయ్యపాలెందేశంలోని ప్రముఖ పారిశ్రామిక నగరం శ్రీసిటీ. గత వారం జపాన్‌లోని టోక్యోలో జరిగిన ఆటోమోటివ్‌ వరల్డ్‌-2024లో పాల్గొని, ప్రపంచ స్థాయిలో ప్రధాన వ్యాపార గమ్యస్థానంగా…

ఆరేటి కోటమ్మకు ఘన నివాళి

Feb 3,2024 | 00:04

ప్రజాశక్తి-సంతనూతలపాడు: మండలంలోని ఎండ్లూరు గ్రామానికి చెందిన రాష్ట్ర మాజీ మంత్రి ఆరేటి కోటయ్య సతీమణి ఆరేటి కోటమ్మ గురువారం ఒంగోలులోని తన స్వగృహంలో మరణించిన విషయం పాఠకులకు…

టిడిపి గెలుపునకు కృషి చేయాలి

Feb 3,2024 | 00:01

ప్రజాశక్తి-పామూరు: కనిగిరి నియోజకవర్గంలో టిడిపి గెలుపు కోసం కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని టిడిపి కనిగిరి నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక శేషమహల్‌…

జగన్మోహన్‌రెడ్డి అడుగుజాడల్లో నడుస్తా

Feb 2,2024 | 23:59

ప్రజాశక్తి-వెలిగండ్ల: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆశయ సాధన కోసం ఆయన అడుగుజాడల్లో నడుస్తాననివైసీపీ కనిగిరి నియోజకవర్గ ఇన్‌ఛార్జి దద్దాల నారాయణయాదవ్‌ పేర్కొన్నారు. శుక్రవారం వెలిగండ్లలో మండల…

ఎన్నికలను ఆషామాషీగా తీసుకోవద్దు

Feb 2,2024 | 23:57

ప్రజాశక్తి-పొదిలి: టిడిపి నాయకులు, కార్యకర్తలు ఈ ఎన్నికలను ఆషామాషీగా తీసుకోవద్దని టిడిపి కొండపి నియోజకవర్గ నాయకులు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్యనారాయణ (సత్య) అన్నారు. గత…

‘సురక్ష’ క్యాంపులు వినియోగించుకోండి

Feb 2,2024 | 23:52

ప్రజాశక్తి-పిసిపల్లి: జగనన్న ఆరోగ్య సురక్ష ఇన్‌ఛార్జి ఎంపిడిఒ రమణారెడ్డి ఆధ్వర్యంలో రెండో విడత షెడ్యూల్‌ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీపీ అత్యాల…

కొండపి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా

Feb 2,2024 | 23:49

ప్రజాశక్తి-పొదిలి: కొండపి నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి, కొండపి నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. శుక్రవారం…

Feb 2,2024 | 23:34

పరిశుభ్రతకే తొలి ప్రాధాన్యం : కమిషనర్‌ప్రజాశక్తి -తిరుపతి టౌన్‌తిరుపతి పుణ్యక్షేత్రంలో పరిశుభ్రతకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని పారిశుధ్య సిబ్బందికి తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్‌ అదితి సింగ్‌…