జిల్లా-వార్తలు

  • Home
  • గెలుపుపై ధీమాగా అభ్యర్థులు

జిల్లా-వార్తలు

గెలుపుపై ధీమాగా అభ్యర్థులు

May 10,2024 | 00:34

ప్రజాశక్తి-పిడుగురాళ్ల : పోలింగ్‌ సమీపిస్తున్న నేపథ్యంలో గురజాల నియోజకవర్గంలో అభ్యర్థులు ప్రచారం జోరు పెంచారు. పల్నాడు జిల్లాలో గురజాల నియోజకవర్గం పెద్ద నియోజకవర్గం. 2,72,152 లక్షలు ఓట్లు…

ఓటేసి రండి…హెయిర్‌ కట్‌ ఫ్రీ!

May 10,2024 | 00:29

విశాఖలో ఓ సెలూన్‌ షాపు యజమాని వినూత్న ఆఫర్‌ ప్రజాశక్తి- విశాఖ కలెక్టరేట్‌ :భారత రాజ్యాంగం ప్రసాదించిన ఓటు హక్కును ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, దేశ తలరాతను…

ఇండియా’ అభ్యర్థులను గెలిపించాలని బైక్‌ ర్యాలీ

May 10,2024 | 00:25

ప్రజాశక్తి-విశాఖ కలెక్టరేట్‌ :ఇండియా బ్లాక్‌ తరుపున పోటీ చేస్తున్న పార్లమెంట్‌, అసెంబ్లీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ గురువారం కంచరపాలెంలో భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు.విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో…

వాసుపల్లికి పలువురి మద్దతు

May 10,2024 | 00:18

ప్రజాశక్తి-విశాఖ కలెక్టరేట్‌: విశాఖ దక్షిణ నియోజకవర్గ వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్‌కుమార్‌కు జైన్‌ సంఘం మద్దతు ప్రకటించింది. గురువారం ఆశీలుమెట్టలోని వాసుపల్లి కార్యాలయానికి వచ్చి ఈ…

వైసిపి భీమిలి మేనిఫెస్టో విడుదల

May 10,2024 | 00:17

 ప్రజాశక్తి -భీమునిపట్నం : వైసిపి భీమిలి నియోజక వర్గ మేనిఫెస్టోను ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావు గురువారం స్థానిక పార్టీ కార్యాలయంలో విడుదల చేశారు.…

ఓటర్లకు ప్రలోభాల ఎర..?

May 10,2024 | 00:16

తలమునకలైన ప్రధాన పార్టీలు స్లిప్‌లతోపాటే విలువైన కూపన్లు, నగదు గెలుపే లక్ష్యంగా అన్ని అస్త్రాలతో బరిలోకి. అవధులు దాటుతున్న ప్రలోభాలు పాలకుల వైఫల్యాలే ప్రచార ఎజెండాగా బ్లాక్‌…

‘ఉత్తరం’లో వైసిపి ఆత్మీయ సమావేశాలు, ప్రచారం

May 10,2024 | 00:15

 ప్రజాశక్తి-సీతమ్మధార : జివిఎంసి 23వ వార్డు పరిధి ప్రియదర్శిని కాలనీ కమ్యూనిటీ హాల్‌లో ఉత్తర నియోజకవర్గం వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి కెకె.రాజు ఆత్మీయసమావేశం నిర్వహించారు. అనంతరం ఎన్నికల…

ఘనంగా గణబాబు జన్మదిన వేడుకలు

May 10,2024 | 00:13

 ప్రజాశక్తి-గోపాలపట్నం : గోపాలపట్నంలోని విశాఖ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గణబాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు,…

ఇండియా వేదికతోనే ప్రజాస్వామ్యానికి రక్షణ

May 10,2024 | 00:12

ప్రజాశక్తి – వేమూరు రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్‌ అధికారానికి వస్తేనే ప్రజాస్వామ్యానికి రక్షణ ఉంటుందని కాంగ్రెస్‌ ఎంఎల్‌ఎ అభ్యర్ధి బురగా సుబ్బారావు పేర్కొన్నారు. వేమూరు, కొల్లూరు మండలాల్లో…