జిల్లా-వార్తలు

  • Home
  • ఉమ్మడి అనంతలో వైసిపికి పలువురు గుడ్‌బై

జిల్లా-వార్తలు

ఉమ్మడి అనంతలో వైసిపికి పలువురు గుడ్‌బై

Apr 7,2024 | 08:11

వైసిపికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటిస్తున్న ముదిగుబ్బ ఎంపిపి ఆదినారాయణయాదవ్‌          అనంతపురం : ఉమ్మడి అనంతపురం జిల్లాలో వైసిపికి పెద్ద షాక్‌ తగిలింది.…

ఓటును స్వేచ్ఛగా వినియోగించుకోవాలి

Apr 7,2024 | 00:43

ప్రజాశక్తి – చీరాల ఓటు హక్కును ప్రజలు అందరూ స్వేచ్ఛగా వినియోగించుకోవాలని ఒకటో పట్టణ ఎస్‌ఐలు వేమన, వెనకటేశ్వర్లు అన్నారు. ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాలు మేరకు…

టిడిపి ఎంపి అభ్యర్థి కృష్ణ ప్రసాద్‌కు సత్కారం

Apr 7,2024 | 00:42

ప్రజాశక్తి – చీరాల బాపట్ల పార్లమెంట్ టిడిపి ఎంపి అభ్యర్థి తెన్నేటి కృష్ణ ప్రసాద్ శనివారం స్థానిక టిడిపి కార్యాలయంకు తొలిసారి వచ్చారు. ఆయనకు టిడిపి ఎంఎల్‌ఎ…

పెదకూరపాడుకు ఐటి పార్కు తెస్తాం

Apr 7,2024 | 00:23

ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి/ సత్తెనపల్లి/క్రోసూరు : ఎన్నికల ప్రచారంలో భాగంగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు శనివారం రాత్రి పల్నాడు జిల్లా పెదకూరపాడు, సత్తెనపల్లిలో జరిగిన…

లంచం అడిగారని ఆత్మహత్యాయత్నం

Apr 7,2024 | 00:22

ప్రజాశక్తి-తెనాలి : ఈదా బసివిరెడ్డి, గుదిబండివారిపాలెం.’ ‘వ్యవసాయ పనుల నిమిత్తం ఫైనాన్స్‌లో ట్రాక్టర్‌ కొనుగోలు చేశా. అది అపహ రణకు గురైంది. ట్రాక్టర్‌ గుర్తించి పోలీసులు పిలిపించారు.…

ఎండల్లో.. ఎండిన డొక్కలతో..

Apr 7,2024 | 00:19

పొలాల్లో గుడారాల వద్ద వలస కూలీలు ప్రజాశక్తి-మాచర్ల : కరువు ప్రాంతంగా పేరొందిన పల్నాడు ప్రాంతానికి కర్నూలు ప్రాంతం నుండి మిర్చి కోతలకు మాచర్ల మండలానికి కొన్ని…

పల్నాట.. చుక్క నీటికి కటకట..

Apr 7,2024 | 00:15

మాచర్ల మండలంలో మోటారు నుంచి పొగలు రావటంతో తనిఖీ చేస్తున్న మహిళ ప్రజాశక్తి-పిడుగురాళ్ల : పల్నాడు ప్రాంతం తాగునీటి సమస్యలతో విలవిల్లాడుతోంది. గతేడాదికి మించి ఈ ఏడాది…

లోగిలిలో కాంగ్రెస్‌ ప్రచారం

Apr 7,2024 | 00:12

ప్రజాశక్తి-డుంబ్రిగుడ:మండలంలోని లోగిలి గ్రామంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఆ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టో పై ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ఉపాధి హామీ పథకం…

పాముకాటుతో రైతు సంఘం మండల అధ్యక్షులు బగ్గి వెంకటేశ్వర్లు మృతి

Apr 7,2024 | 00:12

బగ్గి వెంకటేశ్వర్లు (ఫైల్‌) ప్రజాశక్తి – సత్తెనపల్లి రూరల్‌ : పాము కాటుకు గురై పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండల రైతు సంఘం అధ్యక్షులు బగ్గి వెంకటేశ్వర్లు…