జిల్లా-వార్తలు

  • Home
  • నిలిచేది ఎవరు, గెలిచేది ఎవరు.?

జిల్లా-వార్తలు

నిలిచేది ఎవరు, గెలిచేది ఎవరు.?

Mar 7,2024 | 00:05

ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి, పెద్దాపురం చారిత్రాత్మకంగానూ, ఆధ్యాత్మికంగానూ పేరొందిన పెద్దాపురం నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు వేడెక్కుతున్నాయి. 3వసారి మాజీ హోంమంత్రి, టిడిపి సిట్టింగ్‌ ఎంఎల్‌ఎ నిమ్మకాయల…

Mar 6,2024 | 23:49

రూయాకి మరో ఐదు డిపార్ట్మెంట్ వైద్యులు రాక ప్రజాశక్తి తిరుపతి సిటీ తిరుపతి రొయ్య ఆసుపత్రికి మరో ఐదు విభాగాలకు వైద్యులు అందుబాటులోకి వచ్చారు. కార్డియోథోరాసిక్, నెఫ్రాలజీ…

జగనన్న సమావేశ మందిరం ప్రారంభించిన… మంత్రి రోజా ‌.

Mar 6,2024 | 23:46

జగనన్న సమావేశ మందిరం ప్రారంభించిన… మంత్రి రోజా ‌. ‌ ప్రజాశక్తి – పుత్తూరు టౌన్ : పట్టణంలోని స్థానిక గోవిందమ్మ గుంట వద్ద తిరుపతి పట్టణ…

శివరాత్రికి ఏర్పాట్లు పూర్తి

Mar 6,2024 | 23:45

ప్రజాశక్తి – సామర్లకోట స్థానిక భీమేశ్వర ఆలయంలో మహాశివరాత్రి ఉత్స వాల ఏర్పాట్లు పూర్తి చేసి నట్లు ఇఒ నీలకంఠం తెలి పారు. బుధవారం ఆలయ ప్రాంగణంలో…

11న కలెక్టరేట్‌ వద్ద గోపాలమిత్రల ధర్నా

Mar 6,2024 | 23:44

ప్రజాశక్తి – కాకినాడ గోపాల మిత్ర లకు ఉద్యోగ భద్రత కల్పిం చాలనే డిమాండ్‌తో ఈ నెల 11న కలెక్టరేట్‌ వద్ద ధర్నాను నిర్వహిస్తున్నట్లు గోపాలమిత్ర సర్వీస్‌…

అంబేడ్కర్‌ ఆశయాలకు అనుగుణంగా జగన్‌ పాలన

Mar 6,2024 | 23:42

ప్రజాశక్తి – పిఠాపురం పట్టణంలోని స్థానిక రథాలపేట మెయిన్‌రోడ్డులో రూ.1.10 కోట్లతో నిర్మించిన అంబేద్కర్‌ భవనాన్ని కాకినాడ ఎంపీ వంగా గీత బుధవారం ప్రారంభించారు. తొలుత రథలపేట…

శానిటేషన్‌ వర్కర్స్‌ సమస్యపై కలెక్టర్‌ స్పందించాలి

Mar 6,2024 | 23:40

ప్రజాశక్తి – కాకినాడ కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో సేవలందిస్తున్న శానిటేషన్‌ వర్కర్స్‌ సమస్యలపై జిల్లా కలెక్టర్‌ జోక్యం చేసుకోవాలని సిఐటియు జాతీయ ఉపాధ్యక్షురాలు జి.బేబిరాణి డిమాండ్‌…

ఎన్నికలు సజావుగా సాగేందుకు సహకరించాలి

Mar 6,2024 | 23:37

ప్రజాశక్తి – కాకినాడ రానున్న సార్వత్రిక ఎన్నికలను జిల్లాలో ప్రశాంత, ఆదర్శ వాతావరణంలో సజావుగా నిర్వహించేందుకు సహరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డాక్టర్‌ కృతికాశుక్లా రాజకీయ…

ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడండి:యనమల

Mar 6,2024 | 23:36

ప్రజాశక్తి – కోటనందూరు రానున్న ఎన్నికల్లో ఓటు హక్కును సద్వినియోగం చేసుకొని ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడాలని టిడిపి పొలిట్‌ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు ప్రజలను కోరారు.…