జిల్లా-వార్తలు

  • Home
  • ఎన్నికల సిబ్బందికి అసౌకర్యం లేకుండా చర్యలు

జిల్లా-వార్తలు

ఎన్నికల సిబ్బందికి అసౌకర్యం లేకుండా చర్యలు

May 12,2024 | 00:02

ప్రజాశక్తి-పాడేరు : ఎన్నికల విధులకు కేటాయించిన సిబ్బందికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సాధారణ ఎన్నికల పరిశీలకులు కె.వివేకానందన్‌, కలక్టర్‌, జిల్లా…

మెటీరియల్‌ పంపిణీ కేంద్రాన్ని పరిశీలించిన కమిషనర్‌

May 12,2024 | 00:02

ఏర్పాట్లపై సిబ్బందితో మాట్లాడుతున్న కమిషనర్‌  గుంటూరు:  గుంటూరు తూర్పు నియోజక వర్గానికి 13న జరిగే పోలింగ్‌కు సంబం ధించిన మెటీరియల్‌ పంపిణీకి స్థానిక ఏసీ కాలేజిలో ఏర్పాట్లు…

ధన రాజకీయాల అడ్డాగా తాజా ఎన్నికలు

May 12,2024 | 00:01

కానరాని రాజకీయ అంశాల ప్రస్తావన సిిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె.వి సత్యనారాయణమూర్తి ప్రజాశక్తి- విశాఖ కలెక్టరేట్‌ : ప్రస్తుత ఎన్నికల్లో ధన రాజకీయాలు అధికం కావడం…

పాలకుల భవితవ్యాన్ని నిర్ణయించేలా తీర్పు ఉండాలి

May 12,2024 | 00:01

 ప్రజాశక్తి-ఉక్కునగరం : కేంద్ర, రాష్ట్ర పాలకుల భవితవ్యాన్ని నిర్ణయించేలా స్టీల్‌ ఉద్యోగుల తీర్పు ఉండాలని స్టీల్‌ సిఐటియు గౌరవాధ్యక్షులు జె.అయోధ్యరామ్‌ అభ్యర్థించారు. స్టీల్‌ప్లాంట్‌లోని డబ్ల్యూఆర్‌ఎమ్‌ క్యాంటీన్‌ వద్ద…

అసంపూర్తిగా నిలిచిన రోడ్డు పనులు

May 12,2024 | 00:01

ప్రజాశక్తి ముంచింగి పుట్టు :- మండలనికి కూత వేటు దూరంలో ఉన్న జర్రెల గ్రామ పంచాయతీ కేంద్రానికి వెళ్లే రహదారి పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. పాడేరు -ముంచంగిపుట్టు…

144 సెక్షన్‌ అమలు: ఎస్‌పి

May 12,2024 | 00:00

ప్రజాశక్తి-వేటపాలెం: 144 సెక్షన్‌ అమలులో ఉన్నందున అయిదుగురికి మించి గుంపులుగా తిరగరాదని జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ ఐపీఎస్‌ హెచ్చరించారు. శనివారం జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌…

వంచకులను తదిమికొట్టాలి

May 11,2024 | 23:59

ప్రజాశక్తి-అనకాపల్లి ప్రతినిధి సార్వత్రిక ఎన్నికల్లో ప్రధానమైన పోలింగ్‌ ప్రక్రియకు సోమవారంతో ముగింపు కానుంది.పోలింగ్‌కు, ఓట్ల లెక్కింపునకు మధ్య మూడు వారాల వ్యవధి వుండడంతో అభ్యర్ధులు తమ గెలుపోటములపై…

 పోలింగ్‌ కు పటిష్ట ఏర్పాట్లు

May 11,2024 | 23:59

ప్రజాశక్తి -పాడేరు : జిల్లాలో ఈనెల 13న సజావుగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ నిర్వహణకు పకడ్బందీ గా ఏర్పాట్లను పూర్తి చేసామని జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల…

కొత్తపాలెంలో సిపిఐ ప్రచారం

May 11,2024 | 23:59

 ప్రజాశక్తి -గోపాలపట్నం : పశ్చిమ నియోజకవర్గంలో ఇండియా ఫోరం నుంచి పోటీలో సిపిఐ ఎమ్మెల్యే అభ్యర్థి అత్తిలి విమల శనివారం కొత్తపాలెం, నాగేంద్ర కాలనీ, సంతోష్‌ కాలనీ,…