5వ రోజుకు మున్సిపల్ వర్కర్ల సమ్మె
ప్రజాశక్తి – పెద్దాపురం సమస్యల పరిష్కారం కోరుతూ ఎపి మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరవధిక సమ్మె శనివారం 5వ రోజుకు చేరుకుంది. యూనియన్…
ప్రజాశక్తి – పెద్దాపురం సమస్యల పరిష్కారం కోరుతూ ఎపి మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరవధిక సమ్మె శనివారం 5వ రోజుకు చేరుకుంది. యూనియన్…
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సమ్మె చేస్తున్న అంగన్వాడీలు శనివారం జిల్లా వ్యాప్తంగా సమ్మెను కొనసాగించారు. చిత్తూరు, కుప్పం, శాంతిపురం, వికోట, పుంగనూరు, బంగారుపాళ్యం, పలమనేరు,…
ప్రజాశక్తి-గండేపల్లిసూరంపాలెం ఆదిత్య విద్యా ప్రాంగణంలో ఆదిత్య సిబ్బంది కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనం మిలాన్-2023 శనివారం ఉత్సాహంగా సాగింది. పిల్లలకు పలురకాల చిరుతిండ్లతో పాటు బహుమతులు అందించారు.…
శ్రీ కుప్పంలో చంద్రబాబు ఉద్ఘాటన శ్రీ అన్న క్యాంటీన్ ప్రారంభంశ్రీ గొర్రెల పెంపకదారులకు రూ.10లక్షల బీమాశ్రీ గ్రానైట్ పరిశ్రమ అభివృద్ధి కోసం ప్రత్యేక పార్క్ప్రజాశక్తి – తిరుపతి…
అంగన్వాడీలు చేపట్టిన సమ్మె శనివారం 19వ రోజుకు చేరింది. పలువురు అంగన్వాడీలకు మద్దతు తెలిపారు. ప్రజాశక్తి-యంత్రాంగంఅంగన్వాడీలు శనివారం ఎంపీ వంగా గీతా విశ్వనాథ్ ఇంటిని ముట్టడించారు. సిఐటియు…
ప్రజాశక్తి-తిరుపతి(మంగళం): శిల్పారామం వేదికగా న్యూ ఇయర్ వేడుకలు సందర్భంగా ఆదివారం సాయంత్రం బిగ్ ఈవెంట్ను యోధా ఎంటర్టైన్మెంట్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు యోగేష్ తెలిపారు. శనివారం ఆయన…
ప్రజాశక్తి – రాజమహేంద్రవరం జిల్లా పరిధిలో గుర్తించబడిన 25 ఓపెన్ ఇసుక రీచ్లకు సంబంధించి అనుమతులు జారీ చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె. మాధవీలత ఆదేశించారు.కొవ్వూరు…
ప్రజాశక్తి-కాకినాడసమగ్రశిక్ష ఉద్యోగుల సమ్మె శనివారం 11వ రోజుకు చేరుకుంది. పిలుపుమేరకు జాతీయోద్యమ నాయకులు మహాత్మా గాంధీ, జగ్జీవన్రామ్, జ్యోతిబా ఫూలే, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి వినతిపత్రాలను…
ప్రజాశక్తి-వరదయ్యపాలెం: 2024 యూటియఫ్ డైరీ, క్యాలెండర్లను ఎంఈవో సరస్వతీ, గున్నయ్య, హెచ్ఎం రమణయ్య చేతుల మీదుగా శనివారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి శశికుమార్, సురేష్…