వీరఘట్టంలో భూ కబ్జాల పర్వం
ప్రజాశక్తి – వీరఘట్టం:‘వడ్డించేవాడు మానోడైతే కడబండితో కూర్చొనా ఎలాంటి నోటుందు’ అన్న చందంగా ఉంది మండలంలోని భూబకాసురుల పరిస్థితి. పాలకులు, అధికారుల అండదండలు పుష్కలంగా ఉండడంతో భూ…
ప్రజాశక్తి – వీరఘట్టం:‘వడ్డించేవాడు మానోడైతే కడబండితో కూర్చొనా ఎలాంటి నోటుందు’ అన్న చందంగా ఉంది మండలంలోని భూబకాసురుల పరిస్థితి. పాలకులు, అధికారుల అండదండలు పుష్కలంగా ఉండడంతో భూ…
కదిరిలో పార్టీలోకి చేరిన వారితో కందికుంట వెంకటప్రసాద్ ముదిగుబ్బ : మండల కేంద్రంలోని షాదీ మహల్ లో ఆదివారం ఏర్పాటు చేసిన ముస్లింల ఆత్మీయ సమావేశంలో…
పార్టీలోకి చేరిన వారితో ఎమ్మెల్యే కేతిరెడ్డి ధర్మవరం టౌన్ : మండల పరిధిలోని గొట్లూరు గ్రామానికి చెందిన 50 కుటుంబాలు వైసిపిలో చేరాయి. గ్రామానికి చెందిన…
అంతర్జాతీయ అబాకస్ పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులతో వైద్యులు,లాయర్ ధర్మవరం టౌన్ : అంతర్జాతీయ అబాకస్ పోటీలలో ధర్మవరానికి చెందిన మిరాకిల్ ఎడ్యుకేషన్ సెంటర్ విద్యార్థులు…
ప్రజాశక్తి – రాయచోటి గతంలో గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు వేరుశనగ పంటలతోపాటు కందిని సాగు చేసేవారు. కానీ నేడు కంది పంట సాగు చేసేవారి సంఖ్య అన్నమయ్య…
ప్రజాశక్తి – రాయచోటి జిల్లాలో ప్రజలకు, యాత్రికులకు అందుబాటులో ఉంటూ ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తానని జిల్లా దేవాదాయ శాఖ అధికారి సి. విశ్వనాథ్ పేర్కొన్నారు. అన్నమయ్య…
ప్రజాశక్తి – రాయచోటి టౌన్ బస్టాండ్లో ప్రయాణికులు ఫుల్.. బస్సులు మాత్రం నిల్.. అన్నటుంది రాయచోటి బస్టాండ్. ముఖ్యమంత్రి సభ జరిగితే ప్రయాణికులు భయపడుతున్నారు. ఎక్కడ సభ…
ప్రజాశక్తి – కడపప్రతినిధి చేనేత సంక్షేమానికి ఆదరణ లభిస్తోంది. నేతన్ననేస్తం, చేనేత పింఛన్లు, ధారం, పోగు ధరల నియంత్రణపై దృష్టి సారించాం. దీంతో పాటు మూతబడిన మైలవరం…
ప్రజాశక్తి-వల్లూరు క్రమశిక్షణతోనే ఉన్నత శిఖరాలను చేరుకుంటామని సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్ట్ అధికారి డాక్టర్ అంబవరం ప్రభాకర్ రెడ్టి పేర్కొన్నారు. ఆదిఆవరం మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలిక…