జిల్లా-వార్తలు

  • Home
  • వృద్ధులకు పండ్లు పంపిణీ

జిల్లా-వార్తలు

వృద్ధులకు పండ్లు పంపిణీ

Jan 27,2024 | 00:56

ప్రజాశక్తి – కారంచేడు ఎంఎల్‌ఎ ఏలూరి సాంబశివరావు జన్మదినం సందర్భంగా స్థానిక విశ్వా మిత్రా వృద్ధాశ్రమంలోని వృద్ధులకు టిడిపి సీనియర్ నాయకులు యార్లగడ్డ అక్కయ్యా చౌదరి, టిడిపి…

Jan 27,2024 | 00:54

ప్రజాశక్తి – చీరాల మండలంలోని పిట్టువారిపాలెం గ్రామంలో రైట్ నెట్వవర్క్ హాస్పిటల్, ఎన్జిఎస్ఎఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన ఉచిత మెగా వైద్యశిభిరానికి విశేష స్పందన కనిపించింది.…

గగన శోధనలో వికసిత భారత్‌ : వీసీ

Jan 27,2024 | 00:53

గగన శోధనలో వికసిత భారత్‌ : వీసీ క్యాంపస్‌ : శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని స్టేడియంలో 75 వ గణతంత్రదిన వేడుకలకు ఉపకులపతి ఆచార్య వి. శ్రీకాంత్‌…

నల్ల చట్టాలను రద్దు చేయండిప్ర

Jan 27,2024 | 00:49

నల్ల చట్టాలను రద్దు చేయండిప్రజాశక్తి-శ్రీకాళహస్తి వ్యవసాయ నల్ల చట్టాల రద్దుకు పార్లమెంటులో చట్టబద్ధత కల్పించాలంటూ కార్మిక, కర్షక సంఘాల నాయకులు గళమెత్తారు. గణతంత్ర దినోత్సవం నాడు నాగలి…

ప్రజలకు అందుబాటులో ఉంటా: బిఎన్‌ విజయ కుమార్‌

Jan 27,2024 | 00:43

ప్రజాశక్తి-సంతనూతలపాడు: ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటానని మాజీ ఎమ్మెల్యే, టిడిపి సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్‌ఛార్జి బిఎన్‌ విజయ కుమార్‌ అన్నారు. మండల కేంద్రమైన సంతనూతలపాడులో గురువారం రాత్రి…

టిడిపి ఎస్సీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా గోనా ప్రతాప్‌

Jan 27,2024 | 00:40

ప్రజాశక్తి-వెలిగండ్ల: వెలిగండ్ల మండలం గుడిపాటిపల్లి గ్రామానికి చెందిన గోనా ప్రతాప్‌ టిడిపి ఎస్సీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. శుక్రవారం కనిగిరిలోని అమరావతి క్యాంపు కార్యాలయంలో…

న్యాయం కోరితే లంచం అడుగుతున్నారు

Jan 27,2024 | 00:36

ప్రజాశక్తి-కనిగిరి: తనపై దాడి చేసిన వారిపై చర్యలు చేపట్టి న్యాయం చేయాలని పోలీసులను కోరితే లంచం ఇస్తేనే చేస్తామంటూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోని అర్బన్‌…

విద్యార్థుల ప్రతిభ

Jan 27,2024 | 00:33

ప్రజాశక్తి -జి.మాడుగుల: ఇటీవల కడపలో రాష్ట్రస్థాయి చైన్‌ స్క్వేర్‌ పోటీల్లో బొయితిలి పాఠశాలకు చెందిన పదవ తరగతి విద్యార్థులు బి, చంటిబాబు, తవుడు బాబు ప్రతిభ చాటారు.…

మురిసిన మువ్వన్నెల పతాక

Jan 27,2024 | 00:31

ప్రజాశక్తి-సంతనూతలపాడు: డెబ్భై అయిదవ గణతంత్ర వేడుకలు వాడవాడలా ఘనంగా జరిగాయి. శుక్రవారం పలు కార్యాలయాల్లో మువ్వన్నెల పతాక రెపరెపలాడింది. జరిగాయి. సంతనూతలపాడు మండలంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో…