జిల్లా-వార్తలు

  • Home
  • అరాచకాలు ఎక్కువైనందుననే మళ్లీ రాజకీయాల్లోకి..

జిల్లా-వార్తలు

అరాచకాలు ఎక్కువైనందుననే మళ్లీ రాజకీయాల్లోకి..

Dec 6,2023 | 20:38

ప్రజాశక్తి – ప్రొద్దుటూరు (పుట్టపర్తి సర్కిల్‌) వైసిపి పాలనలో నియోజకవర్గంలో అరాచకాలు ఎక్కువయ్యాయని, అందుకనే తాను మళ్లీ రాజకీయాల్లోకి వచ్చానని మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి తెలిపారు.…

అంబేద్కర్‌ విగ్రహానికి అంగన్వాడీల వినతి

Dec 6,2023 | 20:37

అంబేద్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందజేస్తున్న అంగన్వాడీలు ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌ వేతన పెంపు, గ్రాట్యుటీ అమలు తదితర సమస్యల పరిష్కారం కోరుతూ సిఐటియు జిల్లా ప్రధాన…

మాతాశిశు మరణాల నివారణకు చర్యలు

Dec 6,2023 | 20:36

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌ కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌ ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌ మాతా శిశు మరణాల నివారణకు సమిష్టిగా కృషి చేయాలని కలెక్టర్‌…

అపార నష్టం

Dec 6,2023 | 20:36

ప్రజాశక్తి – కడప ప్రతినిధి మిచౌంగ్‌ తుపాన్‌ అపార నష్టాల్ని మిగిల్చింది. జిల్లాలో 36 మండలాల్లోని వేలాది ఎకరాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. అత్యధికంగా వరి, బుడ్డశనగ,…

పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

Dec 6,2023 | 20:34

ప్రజాశక్తి-చింతకొమ్మదిన్నె మిచౌంగ్‌ తుపాన్‌ బీభత్సం వల్ల పంటలు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని ఎపి రైతు సంఘం జిల్లా గౌరవాధ్యక్షులు జి.చంద్రశేఖర్‌, జిల్లా కార్యదర్శి బి.దస్తగిరిరెడ్డి డిమాండ్‌ చేశారు.…

రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్న కేంద్రం

Dec 6,2023 | 20:34

అంబేద్కర్‌ విగ్రహానికి నివాళ్లర్పిస్తున్న సిపిఎం నాయకులు సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌ డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ రచించిన రాజ్యాంగానికి కేంద్రంలోని బిజెపి…

నష్టాన్ని బాగా తగ్గించాలి : కలెక్టర్‌

Dec 6,2023 | 20:33

కలెక్టర్‌ సమీక్షసమీక్షలో మాట్లాడుతున్న గుంటూరు కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి ప్రజాశక్తి-గుంటూరు : మిచౌంగ్‌ తుపాను ప్రభావంతో నీట మునిగిన పంట పొలాల్లో నీటిని సత్వరమే బయటకు పంపించి పంట…

పెండింగ్‌ సమస్యలు పరిష్కరించాలి

Dec 6,2023 | 20:32

రసన తెలుపుతున్న యుటిఎఫ్‌ నాయకులు మున్సిపల్‌ ఉపాధ్యాయుల ధర్నా ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌ దీర్ఘకాలిక పెండింగ్‌ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ యుటిఎఫ్‌ ఆధ్వర్యాన మున్సిపల్‌…

అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలి

Dec 6,2023 | 20:31

ప్రజాశక్తి-చాపాడు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీలు బుధవారం మహాత్మా గాంధీ, అంబేద్కర్‌ విగ్రహాలకు వినతిపత్రాలు సమర్పించారు. మైదుకూరులో కడప రోడ్డులోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద అంగన్వాడీల సమస్యలపై…