జిల్లా-వార్తలు

  • Home
  • క్రికెట్‌ టోర్నమెంట్‌ ప్రారంభం

జిల్లా-వార్తలు

క్రికెట్‌ టోర్నమెంట్‌ ప్రారంభం

Feb 29,2024 | 23:54

ప్రజాశక్తి-హనుమంతునిపాడు : మండల పరిధిలోని ఉసులపల్లె గ్రామంలో కనిగిరి నియోజకవర్గ స్థాయిలో మెగా క్రికెట్‌ టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నారు. ఈ టోర్నమెంట్‌ను టోర్నమెంట్‌ కమిటీ సభ్యులు, వైసిపి నాయకులు…

టిడిపిలో చేరిక

Feb 29,2024 | 23:53

ప్రజాశక్తి- హనుమంతునిపాడు : మండల పరిధిలోని గాయంవారిపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచి, వైసిపి నాయకుడు మేకల పోలయ్య యాదవ్‌, నీలకంఠాపురం గ్రామానికి చెందిన కాటినేని అంకయ్య…

‘గడప గడపకూ కాంగ్రెస్‌’

Feb 29,2024 | 23:51

ప్రజాశక్తి-సిఎస్‌.పురం : పశ్చిమ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్‌ పార్టీని ఆదరించాలని కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ నాయకులు, జిల్లా బీసీ సంక్షేమ సంఘం విద్యార్థి విభాగం అధ్యక్షుడు…

నారాయణ నర్సింగ్‌ హోం ప్రారంభం

Feb 29,2024 | 23:50

శింగరాయకొండ : శింగరాయకొండలో నూతనంగా ఏర్పాటు చేసిన నారాయణ నర్సింగ్‌ హోంను ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డి శుక్రవారం ప్రారంభించారు. శింగరాయకొండ లోని పాకల రోడ్డు…

శాస్త్ర సాంకేతిక విద్యను అందిపుచ్చుకోవాలి

Feb 29,2024 | 23:48

ప్రజాశక్తి -కనిగిరి : విద్యార్థులు సాంకేతిక విద్యను అందిపుచ్చుకోవాలని ఎంఇఒ ఉడుముల నారాయణరెడ్డి తెలిపారు. స్థానిక ఎంహెచ్‌ఆర్‌ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఆధునిక సైన్స్‌ ల్యాబ్‌ను గురువారం…

కార్మికుల సంక్షేమ చట్టాన్ని పునరుద్ధరించాలి

Feb 29,2024 | 23:27

దీక్ష చేస్తున్న భవన నిర్మాణ కార్మికులు నరసన్నపేట: రాష్ట్ర ప్రభుత్వం నిలుపుదల చేసిన భవన నిర్మాణ కార్మిక సంక్షేమ చట్టం వెంటనే పునరిద్ధరించాలని లేకుంటే పోరాటాలు తీవ్రతరం…

ప్రత్తిపాటిపై జగన్‌ కక్ష సాధింపు తగదు: టిడిపి

Feb 29,2024 | 23:25

 వినుకొండ: ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్‌ పై అక్రమ కేసులు బనాయించడాన్ని పల్నాడు జిల్లా టిడిపి అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజ నేయులు ఖండించారు.గురువారం స్థానిక…

అభివృద్ధే ధ్యేయం

Feb 29,2024 | 23:24

ఆర్‌బికెను ప్రారంభిస్తున్న స్పీకర్‌ సీతారాం శాసనసభ స్పీకర్‌ సీతారాం ప్రజాశక్తి- ఆమదాలవలస అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం అన్నారు. మండలంలోని కనుగులవలసలో రూ.54…

మనసులో మెదిలితే సాధించే వరకూ కష్టపడాలి

Feb 29,2024 | 23:22

మాట్లాడుతున్న పల్నాడు జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌ ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : ఇష్టంతో కష్టపడి చదివి లక్ష్యాన్ని చేరుకోవాలని విద్యార్థినీ విద్యార్థులకు పల్నాడు జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌ ఉద్బోధించారు.…