జిల్లా-వార్తలు

  • Home
  • బొత్స నోట బెల్లాన మాట

జిల్లా-వార్తలు

బొత్స నోట బెల్లాన మాట

Mar 8,2024 | 21:00

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి  : జిల్లా వైసిపిలో రాజకీయాలు మలుపు తిరుగుతున్నాయి. ఎంపీ, ఎమ్మెల్యే అభ్యుర్థులు యథాతథంగానే కొనసాగే అవకాశం ఉందా? అంటే ఔననే సమాధానమే…

సంక్షేమం, అభివృద్ధితో కూడిన సుపరిపాలన

Mar 8,2024 | 20:54

భూమిపూజ చేస్తున్న వై.విశ్వేశ్వరరెడ్డి,శంకరనారాయణ ప్రజాశక్తి-ఉరవకొండ సిఎం జగన్‌ ఆధ్వర్యంలో రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధితో కూడిన సుపరిపాలన సాగుతోందని ఉరవకొండ నియోజకవర్గ సమన్వయకర్త వై.విశ్వేశ్వరరెడ్డి, అనంతపురం పార్లమెంట్‌ సమన్వయకర్త…

సిఎం జగన్‌పై టిడిపి గ్లోబల్‌ ప్రచారం

Mar 8,2024 | 20:53

విలేకరులతో మాట్లాడుతున్న వైసిపి జిల్లా అధ్యక్షులు పైలా నర్సింహయ్య ప్రజాశక్తి-కళ్యాణదుర్గం సీఎం జగన్‌కు రాష్ట్రంలో వస్తున్న జనాదరణ చూసి ఓర్వలేక టిడిపి నాయకులు గ్లోబల్‌ ప్రచారం చేస్తున్నారని…

నగర పంచాయతీలనియంత పాలన

Mar 8,2024 | 20:51

  ప్రజాశక్తి-నెల్లిమర్ల : నగర పంచాయతీలో నియంతపాలన కొనసాగుతోందని, దీనివల్ల పార్టీకి, ప్రభుత్వానికి తీవ్ర నష్టం కలుగుతోందని పలువురు వైసిపి కౌన్సిలర్లు, నాయకులు తెలిపారు. స్థానిక మొయిద…

సబ్‌జైలు భూములపైపె(గె)ద్దల కన్ను

Mar 8,2024 | 20:49

  ప్రజాశక్తి – వేపాడ : మండలంలోని కొండగంగుపూడి రెవెన్యూ పరిధిలోని సర్వే -1లో 200 ఎకరాల డి-పట్టా భూముల్లో ఓపెన్‌ సబ్‌ జైలు ఏర్పాటుకు ప్రభుత్వం…

అంతా ఏకపక్షం!

Mar 8,2024 | 20:47

ప్రజాశక్తి – జామి : వడ్డించేవాడు మనవాడైతే ఏ వరుసలో ఉన్నా… పర్వాలేదు అంటారు..! నిజమే జామి ఎల్లారమ్మ జాతర విషయంలో ఏకపక్షంగా వ్యవహరిస్తున్న అధికార పార్టీ…

భక్తులతో కిటకిటలాడిన శైవక్షేత్రాలు

Mar 8,2024 | 20:41

ప్రజాశక్తి-రామాపురం మహాశివరాత్రి సంధర్బంగా శుక్రవారం మండలంలోని హస నాపురం స్థానమలేశ్వరస్వామి శివాలయంలో ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి దంప తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఎమ్మెల్యే దంప…

మహిళల సారధ్యంలోనే ఉద్యమాలు విజయవంతం

Mar 8,2024 | 20:40

  ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌ : మహిళలు ఉద్యమాల్లోకి వచ్చి సారధ్యం వహిస్తే తప్పక విజయవంతమవుతాయని ప్రముఖ కవి గంటేడ గౌరి నాయుడు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం…

మెట్రిక్‌ సిగల్స్‌ లేక గిరిజనులు అవస్థలు

Mar 8,2024 | 20:37

బయో ప్రజాశక్తి – గుమ్మలక్ష్మీపురం : బయోమెట్రిక్‌ విధానం రద్దుచేసి పాత పద్ధతిలోనే ప్రతి నెలా రేషన్‌ బియ్యం ఇవ్వాలని మండలంలోని నెల్లికెక్కువ గ్రామ గిరిజనులు దుడ్డుఖల్లు…