జిల్లా-వార్తలు

  • Home
  • రంపచోడవరంలో పోలింగ్‌ ప్రశాంతం

జిల్లా-వార్తలు

రంపచోడవరంలో పోలింగ్‌ ప్రశాంతం

May 14,2024 | 00:41

ప్రజాశక్తి- విలేకర్ల యంత్రాంగం సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ సోమవారం రంపచోడవరం నియోజకవర్గం పరిధిలో ప్రశాంతంగా జరిగింది. సమస్యాత్మక ప్రాంతాల్లో సైతం ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకపోవడంతో అధికారులు…

ఉదయం నుంచే ఓటర్ల బారులు

May 14,2024 | 00:40

ప్రజాశక్తి-మార్కాపురం రూరల్‌: ప్రజా చైతన్యం వెల్లివిరిసింది. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. సోమవారం సాయంత్రం 6 గంటల సమయానికి 75 శాతం పోలింగ్‌ నమోదైంది. గడువు…

అనకాపల్లి నియోజకవర్గంలో 78.96 శాతం పోలింగ్‌

May 14,2024 | 00:39

ప్రజాశక్తి-అనకాపల్లి అనకాపల్లి నియోజకవర్గంలో సోమవారం పోలింగ్‌ ప్రశాంతంగా జరిగింది. ఉదయం 7 గంటల నుండే పోలింగ్‌ ప్రారంభం కాగా, జిల్లాలోని మిగిలిన నియోజకవర్గాలతో పోలిస్తే పోలింగ్‌ శాతం…

సార్వత్రిక పోలింగ్‌ ప్రశాంతం

May 14,2024 | 00:37

ప్రజాశక్తి- విలేకర్ల యంత్రాంగం సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ చిన్న చిన్న సంఘటనలు మినహా అనకాపల్లి జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో సోమవారం ప్రశాంతంగా జరిగింది. పలు చోట్ల ఈవిఎంలు…

ఓ (పో)టెత్తిన ఉత్సాహంఉదయాన్నే పలుచోట్ల ఇవిఎంల మొరాయింపుచాలాచోట్ల రాత్రుల్లోనూ కొనసాగిన పోలింగ్‌గుడిపాలలో వైసిపి ఏజెంట్‌పై కత్తిపోట్లుకొన్నిచోట్ల వైసిపి, టిడిపి కవ్వింపులు

May 14,2024 | 00:35

ఓ (పో)టెత్తిన ఉత్సాహంఉదయాన్నే పలుచోట్ల ఇవిఎంల మొరాయింపుచాలాచోట్ల రాత్రుల్లోనూ కొనసాగిన పోలింగ్‌గుడిపాలలో వైసిపి ఏజెంట్‌పై కత్తిపోట్లుకొన్నిచోట్ల వైసిపి, టిడిపి కవ్వింపులురామచంద్రాపురం మండలంలో గాల్లోకి కాల్పులుసూళ్లూరుపేటలో వృద్ధ మహిళపై…

ఆసక్తి చూపిన ఓటర్లు జిల్లాలో పెరిగిన ఓటింగ్‌ శాతం

May 14,2024 | 00:32

ఆసక్తి చూపిన ఓటర్లు జిల్లాలో పెరిగిన ఓటింగ్‌ శాతంప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌ చిత్తూరు జిల్లాలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఓటర్లు ఆసక్తి చూపారు. పోలింగ్‌ రోజైన…

పోలింగ్‌ కేంద్రాన్ని పరిశీలించిన పిఒ

May 14,2024 | 00:27

ప్రజాశక్తి-అరకులోయ:సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతగా ముగిసాయి. అరకు వ్యాలీ అసెంబ్లీ నియోజక వర్గం పరిధిలోని ఆరు మండలాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విజయవంతంగా పోలింగ్‌ ప్రక్రియ నిర్వహించారు.…

ఓటు వేసేందుకు డోలీలో..

May 14,2024 | 00:25

అనంతగిరి:రోడ్డు సౌకర్యం లేక డోలీలతో వినూత్న రీతిలో నిరసన చేపడుతూ, తమ ఓటును వినియోగించుకునేందుకు గిరిజనులు తరలి వెళ్లారు. నాన్‌ షెడ్యూలు రొంపలి పంచాయితీ బూరిగా, చిన్నకోనల…

ఎన్నిక ప్రశాంతం

May 14,2024 | 00:24

ఎన్నిక ప్రశాంతంప్రజాశక్తి- తిరుపతి సోమవారం నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల్లో తిరుపతి, చంద్రగిరి నియోజకవర్గాల్లో చెదురుమదురు ఘటనలు మినహా ఎన్నిక ప్రశాంతంగా జరిగింది. తిరుపతి అసెంబ్లీ పరిధిలో సోమవారం…