ఎర్రజెండా అభ్యర్థులను గెలిపించాలి
ప్రజాశక్తి-కొమరాడ : ఎర్రజెండా తరుపున పోటీ చేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థి మండంగి రమణ, ఎమ్పి అభ్యర్థి అప్పలనర్సను గెలిపించాలని సిపిఎం నాయకులు కొల్లి సాంబమూర్తి కోరారు. ఈ…
ప్రజాశక్తి-కొమరాడ : ఎర్రజెండా తరుపున పోటీ చేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థి మండంగి రమణ, ఎమ్పి అభ్యర్థి అప్పలనర్సను గెలిపించాలని సిపిఎం నాయకులు కొల్లి సాంబమూర్తి కోరారు. ఈ…
మాట్లాడుతున్న కలెక్టర్ ప్రజాశక్తి-గుంటూరు : ఈవీఎంల మొదటి ర్యాండమైజేషన్ ప్రక్రియ ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలు పాటిస్తూ పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా…
ప్రజాశక్తి-పార్వతీపురంరూరల్ : పార్వతీపురం మున్సిపాలిటీ పరిధిలో బుధవారం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి బోనెల విజయచంద్ర ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. 2వ వార్డులోని గడివీధి, 28వ వార్డు దుగరాజుపేటలో…
ప్రజాశక్తి-పాలకొండ : సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో ఎటువంటి లోపాలు లేకుండా చూడాలని పార్వతీపురం మన్యం జిల్లా ఎన్నికల అధికారి నిశాంత్ కుమార్ అన్నారు. బుధవారం స్థానిక ప్రభుత్వ…
ప్రజాశక్తి-సాలూరు: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మళ్ళీ సిఎం అయితేనే పేదల ఇంటికి సంక్షేమ పథకాలు అందుతాయని డిప్యూటీ సీఎం రాజన్నదొర అన్నారు. టిడిపి గెలిస్తే పథకాలు…
ప్రజాశకి- విజయనగరం కోట : ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బంది నుంచి నేరుగా పోస్టల్ బ్యాలెట్ల స్వీకరణ మే 5వ తేదీ నుంచి ప్రారంభించాలని జిల్లా…
ఎన్నికల్లో అభ్యర్థుల ఖర్చుపై ప్రత్యేక నిఘా జిల్లా వ్యాప్తంగా విస్తృత తనిఖీలు రూ.80లక్షలు నగదు, రూ.కోటి విలువైన సామగ్రి సీజ్ వ్యయం మితిమీరితే చర్యలు తప్పవంటున్న అధికారులు…
ప్రజాశకి – జగ్గయ్యపేట : తనపై చేసిన ఆరోపణలు ఆధారాలతో నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటానని రాష్ట్ర ప్రభుత్వ విప్, స్థానిక శాసనసభ్యులు సామినేని ఉదయభాను…
ప్రజాశక్తి- డెంకాడ: వైసిపి పాలనలో పేదవాడు మరింత పేదవాడయ్యాడని జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి లోకం మాధవి అన్నారు. జన విజయ యాత్రలో భాగంగా మండలంలోని నాతవలస, సింగవరం…