జిల్లా-వార్తలు

  • Home
  • ఎర్రజెండా అభ్యర్థులను గెలిపించాలి

జిల్లా-వార్తలు

ఎర్రజెండా అభ్యర్థులను గెలిపించాలి

Apr 10,2024 | 22:18

ప్రజాశక్తి-కొమరాడ : ఎర్రజెండా తరుపున పోటీ చేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థి మండంగి రమణ, ఎమ్‌పి అభ్యర్థి అప్పలనర్సను గెలిపించాలని సిపిఎం నాయకులు కొల్లి సాంబమూర్తి కోరారు. ఈ…

12, 13 తేదీల్లో ఈవీఎంల కేటాయింపు ప్రక్రియ

Apr 10,2024 | 22:17

మాట్లాడుతున్న కలెక్టర్‌ ప్రజాశక్తి-గుంటూరు : ఈవీఎంల మొదటి ర్యాండమైజేషన్‌ ప్రక్రియ ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలు పాటిస్తూ పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా…

పట్టణంలో టిడిపి ఎన్నికల ప్రచారం

Apr 10,2024 | 22:17

ప్రజాశక్తి-పార్వతీపురంరూరల్‌ : పార్వతీపురం మున్సిపాలిటీ పరిధిలో బుధవారం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి బోనెల విజయచంద్ర ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. 2వ వార్డులోని గడివీధి, 28వ వార్డు దుగరాజుపేటలో…

ఎన్నికల నిర్వహణలో లోపాలు రావద్దు

Apr 10,2024 | 22:16

ప్రజాశక్తి-పాలకొండ : సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో ఎటువంటి లోపాలు లేకుండా చూడాలని పార్వతీపురం మన్యం జిల్లా ఎన్నికల అధికారి నిశాంత్‌ కుమార్‌ అన్నారు. బుధవారం స్థానిక ప్రభుత్వ…

పేదల ఇంటికే సంక్షేమ పథకాలు

Apr 10,2024 | 22:15

ప్రజాశక్తి-సాలూరు: వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మళ్ళీ సిఎం అయితేనే పేదల ఇంటికి సంక్షేమ పథకాలు అందుతాయని డిప్యూటీ సీఎం రాజన్నదొర అన్నారు. టిడిపి గెలిస్తే పథకాలు…

5నుంచి పోస్టల్‌ బ్యాలెట్‌

Apr 10,2024 | 22:15

 ప్రజాశకి- విజయనగరం కోట :  ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బంది నుంచి నేరుగా పోస్టల్‌ బ్యాలెట్ల స్వీకరణ మే 5వ తేదీ నుంచి ప్రారంభించాలని జిల్లా…

ఖర్చుకో లెక్కుంది..మీరితే చిక్కుంది

Apr 10,2024 | 22:13

ఎన్నికల్లో అభ్యర్థుల ఖర్చుపై ప్రత్యేక నిఘా జిల్లా వ్యాప్తంగా విస్తృత తనిఖీలు రూ.80లక్షలు నగదు, రూ.కోటి విలువైన సామగ్రి సీజ్‌ వ్యయం మితిమీరితే చర్యలు తప్పవంటున్న అధికారులు…

అవినీతిని నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాలకు దూరం:సామినేని

Apr 10,2024 | 22:11

ప్రజాశకి – జగ్గయ్యపేట : తనపై చేసిన ఆరోపణలు ఆధారాలతో నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటానని రాష్ట్ర ప్రభుత్వ విప్‌, స్థానిక శాసనసభ్యులు సామినేని ఉదయభాను…

పేద వాడు మరింత పేదవాడయ్యాడు

Apr 10,2024 | 22:10

ప్రజాశక్తి- డెంకాడ: వైసిపి పాలనలో పేదవాడు మరింత పేదవాడయ్యాడని జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి లోకం మాధవి అన్నారు. జన విజయ యాత్రలో భాగంగా మండలంలోని నాతవలస, సింగవరం…