జిల్లా-వార్తలు

  • Home
  • అత్యాచారాలను అరికట్టేందుకు చర్యలు

జిల్లా-వార్తలు

అత్యాచారాలను అరికట్టేందుకు చర్యలు

Jan 25,2024 | 21:01

 ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌  : జిల్లాలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై ప్రత్యేక శ్రద్ధ చూపి వాటిని పూర్తిగా అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని ఎస్‌పి విక్రాంత్‌ పాటిల్‌ సిబ్బందికి సూచించారు.…

మొబైల్‌ టవర్లతో డిజిటల్‌ విప్లవం

Jan 25,2024 | 20:59

 ప్రజాశక్తి – కురుపాం/గుమ్మలక్ష్మీపురం  :  సెల్‌టవర్ల ఏర్పాటుతో డిజిటల్‌ విప్లవం రానుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అన్నారు. కురుపాం మండలం నీలకంఠాపురం పంచాయతీ గంగన్నదొరవలస, జియ్యమ్మవలస…

క్రీడలకు పెద్దపీట : ఎమ్మెల్యే

Jan 25,2024 | 20:48

 ప్రజాశక్తి-గజపతినగరం  :  ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత కల్పిస్తోందని ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య తెలిపారు. గురువారం గజపతినగరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో నిర్వహిస్తున్న ఆడుదాం…

రాజాం నియోజకవర్గంలోవైసిపి నుంచి భారీగా వలసలు

Jan 25,2024 | 20:46

 ప్రజాశక్తి- విజయనగరం ప్రతినిధి :  రాజాం అసెంబ్లీ నియోజకవర్గంలో వైసిపి నుంచి భారీగా వలసలు మొదలయ్యాయి. గడిచిన 10 రోజులుగా వైసిపి నుంచి పలువురు టిడిపిలో చేరుతున్నారు.…

సమస్యలపై పింఛనుదారుల ధర్నా

Jan 25,2024 | 20:45

ప్రజాశక్తి-గంట్యాడ  : తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గురువారం స్థానిక ఎంపిడిఒ కార్యాలయం వద్ద పింఛనుదారులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా పింఛనుదారుల సంఘం మండల అధ్యక్షులు…

రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల అడ్డగింత

Jan 25,2024 | 20:44

 ప్రజాశక్తి-బొబ్బిలి  :  జ్యూట్‌మిల్లు స్థలంలోకి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు వెళ్లకుండా గురువారం జ్యూట్‌ కార్మికులు అడ్డుకున్నారు. శ్రీలక్ష్మి శ్రీనివాస జ్యూట్‌ మిల్లు కార్మికులకు పిఎఫ్‌, ఇఎస్‌ఐ బకాయిలు…

రాష్ట్ర భవిష్యత్తు కాపాడుకుందాం

Jan 25,2024 | 20:22

ప్రజాశక్తి-విజయనగరం కోట  : రాష్ట్ర భవిష్యత్తు ను కాపాడుకుందామని విజయనగరం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్‌ అదితి విజయలక్ష్మి గజపతిరాజు ప్రజలను కోరారు.గురువారం బాబు షఉ్యరిటీ – భవిష్యత్తు…

తగిన ప్రాధాన్యత లేకపోతే సత్తా చూపుతాం

Jan 25,2024 | 20:19

  ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  :  రానున్న ఎన్నికల్లో తమకు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోతే తామేంటో నిరూపిస్తామని కొప్పుల వెలమ సంక్షేమ సంఘం నాయకులు హెచ్చరించారు. కొప్పుల వెలమ…

ముగిసిన నియోజకవర్గ ఆదుదాం ఆంధ్ర క్రీడా పోటీలు

Jan 25,2024 | 20:18

  ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :  క్రీడలు శారీరక దారుఢ్యంతో పాటూ మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. గురువారం స్థానిక రాజీవ్‌ స్టేడియంలో…