సమ్మె బాటలో సమగ్ర శిక్ష ఉద్యోగులు
పార్వతీపురంరూరల్ : విద్యాశాఖ పరిధిలోని సమగ్ర శిక్షలో పనిచేస్తున్న 18 విభాగాల కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్, పార్ట్ టైం, ఉద్యోగులకు మినిమం టైం స్కేల్ అమలు చేయాలని, ప్రభుత్వ…
పార్వతీపురంరూరల్ : విద్యాశాఖ పరిధిలోని సమగ్ర శిక్షలో పనిచేస్తున్న 18 విభాగాల కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్, పార్ట్ టైం, ఉద్యోగులకు మినిమం టైం స్కేల్ అమలు చేయాలని, ప్రభుత్వ…
సీతంపేట: సీతంపేట, వీరఘట్టం, భామిని ప్రాజెక్ట్ల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు ఐటిడిఎ పిఒ కల్పనాకుమారి బుధవారం ఇంటర్వ్యూలు నిర్వహించారు. మూడు ప్రాజెక్టుల్లో 17 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వగా…
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : డిమాండ్ల సాధన కోసం జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీలు చేపడుతున్న సమ్మె 9వ రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా బుధవారం స్థానిక కలెక్టరేట్ వద్ద…
క్రిస్మస్ కేక్ కట్ చేస్తున్న దృశ్యం కిమ్స్ ఆస్పత్రిలో సెమీ క్రిస్మస్ వేడుకలు ప్రజాశక్తి -నెల్లూరు నగరంలోని కిమ్స్ ఆస్పత్రిలో బుధవారం సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా…
అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్న మంత్రి అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రజాశక్తి -పొదలకూరు పొదలకూరు చరిత్రలో కనీవిని ఎరుగని విధంగా 2019 నుంచి ఇప్పటివరకు తన హయాంలో…
అంగన్వాడీల సమ్మె దృశ్యం కొనసాగుతున్న అంగన్వాడీల సమ్మె ప్రజాశక్తి – కందుకూరుఅంగన్వాడీలు సమ్మెలో భాగంగా కందుకూరు ఐసిడిఎస్ కార్యాలయం వద్ద నుంచి ఎల్ఐసి కార్యాలయం వరకు బుధవారం…
ప్రజాశక్తి – ఆగిరిపల్లి జిల్లా పంచాయతీ రాజ్ విభాగం ఉపాధ్యక్షులుగా ఆగిరిపల్లి మండలం, కలటూరు గ్రామ సర్పంచి రాఘవరపు సురేష్ కుమార్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన…
ప్రజాశక్తి – జీలుగుమిల్లి విద్యార్థుల మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతగానో దోహద పడతాయని పోలవరం ఎంఎల్ఎ తెల్లం బాలరాజు పేర్కొన్నారు. బుధవారం బర్రింకలపాడు గురుకుల పాఠశాల అధ్వర్యంలో…
ట్రైనీ కలెక్టర్ శ్రీపూజ ప్రజాశక్తి – ముసునూరు విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందించడానికి సైన్స్ ఫెయిర్ ఉపయోగపడుతుందని ట్రైనీ కలెక్టర్ శ్రీపూజ అన్నారు. బుధవారం మండలంలోని హైస్కూల్లో మండలస్థాయి…