జిల్లా-వార్తలు

  • Home
  • హామీలు అమలు చేయాలి

జిల్లా-వార్తలు

హామీలు అమలు చేయాలి

Jan 8,2024 | 21:15

ధర్నాలో మాట్లాడుతున్న సిఐటియు జిల్లా కార్యదర్శి ఎ.నాగరాజు హామీలు అమలు చేయాలి – కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలి – సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి…

సంక్రాంతి వారం ముందే ట్రాఫిక్‌ జామ్‌

Jan 8,2024 | 21:14

ప్రజాశక్తి – సాలూరు : సంక్రాంతి పండుగకు వారం రోజుల ముందు పట్టణంలో ట్రాఫిక్‌ సమస్యలు ఎదురవుతున్నాయి. అసలే ప్రధాన రహదారి ఇరుగ్గా ఉండడం, వాహనాల రాకపోకలు…

అంగన్వాడీల పోరాటం దేశానికే ఆదర్శం

Jan 8,2024 | 21:12

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌ : సంఖ్యాబలం ఉందనే మదంతో ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తూ, ప్రజల సమస్యలను పక్కన పెడుతూ నియంతల్లా ప్రవర్తిస్తున్న కేంద్ర, రాష్ట్ర పాలకులకు అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్న…

అవకతవకలపై సర్పంచుల ధ్వజం

Jan 8,2024 | 20:53

ప్రజాశక్తి- బొండపల్లి: రైతులు ఎంతో కష్టబడి పండించిన ధాన్యాన్ని అమ్మే క్రమంలో కొనుగోలు దారులు అవకతవకలకు పాల్పడుతున్నారని ఫలితంగా అన్నదాతలు ఎంతో నష్ట పోతున్నారని పలువురు సర్పంచ్‌లు…

ప్రతి కుటుంబంలో వెలుగులు

Jan 8,2024 | 20:52

ప్రజాశక్తి – బొబ్బిలి రూరల్‌ : తమ ప్రభుత్వంలో ప్రతి పేద కుటుంబలో వెలుగులు నిండాయని ఎమ్మెల్యే శంబంగి చినప్పలనాయుడు అన్నారు. సోమవారం పిరిడి గ్రామంలో పింఛన్లు…

ఇద్దరు ఫీల్డు అసిస్టెంట్లు సస్పెన్షన్‌

Jan 8,2024 | 20:49

ప్రజాశక్తి – పూసపాటిరేగ : మరణించినవారికి, గ్రామంలో లేని వారికి మస్తర్లు వేసి అక్రమాలకు పాల్పడ్డ పూసపాటిరేగ, రెల్లివలస ఫీల్డు అసిస్టెంట్‌లు అప్పలనాయుడు, త్రినాద్‌ను సస్పెండ్‌ చేస్తున్నట్లు…

మాట ఇస్తే చేసి తీరుతాం

Jan 8,2024 | 20:47

ప్రజాశక్తి- మెంటాడ : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహనరెడ్డి మాట ఇస్తే, దానిని అమలుచేసి తీరతారని, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖామంత్రి పీడిక రాజన్నదొర…

జగనన్న కాలనీలో దర్జాగా కబ్జా

Jan 8,2024 | 20:46

ప్రజాశక్తి – గుర్ల : మండలంలో గూడెం రెవెన్యూ పరిధిలో భూకబ్జాలు మితిమీరుతున్నాయి. సుమారు 3.50 ఎకరాల విస్తీర్ణం గల రామదుల చెరువుని కబ్జా చేశారు. అక్కడితో…

బాబు మాయమాటలకు అమాయకులు బలి

Jan 8,2024 | 19:32

పింఛన్లను పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే – పింఛన్ల పంపిణీలో ఎమ్మెల్యే గంగులచాగలమర్రి బాబు మాయమాటలకు అమాయకులు బలి   ప్రజాశక్తి – చాగలమర్రి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు…