జిల్లా-వార్తలు

  • Home
  • 7వ రోజు సమగ్రశిక్ష ఉద్యోగుల సమ్మె

జిల్లా-వార్తలు

7వ రోజు సమగ్రశిక్ష ఉద్యోగుల సమ్మె

Dec 26,2023 | 23:56

ప్రజాశక్తి-కాకినాడ, సామర్లకోట రూరల్‌తమ సమస్యలపై ఏడు రోజులుగా ఆందోళన చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులు మంగళవారం భిక్షాటన చేస్తూ నిరసన తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యా శాఖలో…

అంబేద్కర్‌ విగ్రహం తరలింపుపై ఆగ్రహం

Dec 26,2023 | 23:56

కమిషనర్‌ తీరుకు నిరసనగా దళిత సంఘాల ఆందోళన ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి గోకవరం బస్టాండ్‌ సమీపంలోని డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ విగ్రహం తరలింపుపై దళిత సంఘాలు భగ్గుమన్నాయి. మున్సిపల్‌…

కంచాల మోతతో అంగన్‌వాడీల నిరసన

Dec 26,2023 | 23:54

ప్రజాశక్తి-యంత్రాంగం అంగన్‌వాడీలు చేపట్టిన సమ్మె మంగళవారం 15వ రోజుకు చేరింది. కంచాలు మోగిస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు. వారికి పలు పార్టీలు, సంఘాల నాయకులు మద్దతు తెలిపారు.…

ప్రజా సంక్షేమమే లక్ష్యం : మంత్రి రాజా

Dec 26,2023 | 23:52

ప్రజాశక్తి-కోటనందూరు ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని రోడ్లు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు. కెఇ.చిన్నపాలెంలో మాజీ లావా దేవస్థానం చైర్మన్‌ లాలం బాబ్జి ఆధ్వర్యంలో…

నేటి నుంచి ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర మహాసభలు

Dec 26,2023 | 23:41

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధిఈ నెల 27, 28, 29 తేదీల్లో స్థానిక అంబేద్కర్‌ భవన్‌లో నిర్వహించనున్న ఎస్‌ఎఫ్‌ఐ 24వ రాష్ట్ర మహాసభలకు కాకినాడ ముస్తాబైంది. సభలు జరగనున్న ప్రాంతానికి…

Dec 26,2023 | 22:45

ట్యాలీ కోర్సుతో మంచి ఉద్యోగ అవకాశాలు ప్రజాశక్తి – పుత్తూరు టౌన్‌ : మంచి ఉద్యోగ అవకాశాలు పొందడానికి ట్యాలీ కోర్సు ఎంతో ఉపయోగకరమని డిగ్రీ కళాశాల…

కొలతల ప్రకారం ఉపాధి పనులు చేయాలి: ఏపీడీ

Dec 26,2023 | 22:42

కొలతల ప్రకారం ఉపాధి పనులు చేయాలి: ఏపీడీప్రజాశక్తి – బాలాయపల్లి : ఉపాధి హామీ పనులు కొలతల ప్రకారం చేయాలని ఉపాధి పథకం క్లస్టర్‌ వరప్రసాద్‌ పేర్కొన్నా…

టిటిడి పాలకమండలి అవినీతి మయం: కాంగ్రెస్‌

Dec 26,2023 | 22:40

టిటిడి పాలకమండలి అవినీతి మయం: కాంగ్రెస్‌ ప్రజాశక్తి-తిరుపతి(మంగళం): టీటీడీ ధర్మకర్తల మండలి దారుణమైన అవినీతి కూపంగా మారి పోయిందని 20 శాతం కమీ షన్‌ ఇస్తే గాని…

యువత చేతిలోనే దేశ భవిష్యత్‌ఃఆదిశంకరః గ్రాడ్యుయేషన్‌ డేలోజెఎన్‌టియు వైస్‌ ఛాన్స్‌లర్‌ రంగా జనార్థన్‌.

Dec 26,2023 | 22:36

యువత చేతిలోనే దేశ భవిష్యత్‌ఃఆదిశంకరః గ్రాడ్యుయేషన్‌ డేలోజెఎన్‌టియు వైస్‌ ఛాన్స్‌లర్‌ రంగా జనార్థన్‌.ప్రజాశక్తి – గూడూరు టౌన్‌ : దేశ భవిష్యత్తు యువత చేతిలోనే ఉందని ప్రధాని…