‘తూర్పు’లో పోలింగ్ ప్రశాంతం
ప్రజాశక్తి-యంత్రాంగం సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలో సోమవారం జరిగిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని ఎన్నికల అధికారులు తెలిపారు. రాజమహేంద్రవరం రూరల్: సోమవారం ఉదయం కలెక్టరు కార్యాలయంలో…
ప్రజాశక్తి-యంత్రాంగం సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలో సోమవారం జరిగిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని ఎన్నికల అధికారులు తెలిపారు. రాజమహేంద్రవరం రూరల్: సోమవారం ఉదయం కలెక్టరు కార్యాలయంలో…
ప్రజాశక్తి – సామర్లకోట, పెద్దాపురం పెద్దాపురం నియోజక వర్గంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సోమవారం మంద కోడిగా సాగింది. నియోజకవర్గ పరిధిలో 67 పోలింగ్ బూత్లో రాత్రి…
ప్రజాశక్తి – పిఠాపురం, యు.కొత్తపల్లి సార్వత్రిక ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో పోలింగ్ ఉద్రిక్తల నడుమ ప్రశాంతంగా సాగింది. ఉదయం నుంచి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించేందుకు…
ప్రజాశక్తి – కోటనందూరు తుని నియోజకవర్గంలో సోమవారం జరిగిన సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. కోటనందూరు, తుని, తొండంగి మండలాల పరిధిలో2,24,538 మంది ఓటర్లు ఉండగా 223…
ప్రజాశక్తి – ఏలేశ్వరం ప్రత్తిపాడు నియోజక వర్గంలోని ఏలేశ్వరం, ప్రత్తిపాడు, రౌతులపూడి శంకవరం మండలాల్లో చెదురుమదురు సంఘటనలు మినహా ఎన్నికల ప్రశాంతంగా ముగిసాయి. నియోజకవర్గ వ్యాప్తంగా 79…
గెలుపుపై అర్బన్ ఎంఎల్ఎ అభ్యర్థి భరత్ జోస్యం ప్రజాశక్తి – రాజమహేంద్రవరం రాజమహేంద్రవరం అర్బన్ నియోజకవర్గంలో ఓటర్లు వైసిపికే పట్టం కట్టబోతున్నారని వైసిపి అర్బన్ నియోజకవర్గ అభ్యర్థి…
ప్రజాశక్తి – కాకినాడ రూరల్, కరప కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని కాకినాడ రూరల్, కరప మండలాల్లో చెదురుమదురు సంఘటనలు మినహా ఎన్నికల ప్రశాంతంగా ముగిసాయి. నియోజకవర్గ వ్యాప్తంగా…
రెండు జిల్లాల్లో పోలింగ్ ప్రశాంతం ఉదయం నుంచే బారులు తీరిన ఓటర్లు మధ్యాహ్నం వరకూ మందకొడిగా పోలింగ్ పలుచోట్ల ఇవిఎంల మొరాయింపు, చెదురుమదురు ఘర్షణలు ఓటేసేందుకు వచ్చి…
నెల్లిమర్ల, గుమ్మలక్ష్మీపురం : విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలో సోమవారం జరిగిన ఎన్నికల పోలింగ్లో ఓటు వేసేందుకు క్యూలో నిల్చున్న ఇద్దరు వృద్ధులు ఎండ ధాటికి తాళలేక…