జిల్లా-వార్తలు

  • Home
  • ఓటర్లను ప్రలోభ పెడితే కఠిన చర్యలు

జిల్లా-వార్తలు

ఓటర్లను ప్రలోభ పెడితే కఠిన చర్యలు

Mar 29,2024 | 21:29

డిఎస్‌పి ఇ.శ్రీనివాసులు ప్రజాశక్తి – మండవల్లి ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డిఎస్‌పి ఇ.శ్రీనివాసులు హెచ్చరించారు. జిల్లా ఎస్‌పి మేరీ ప్రశాంతి ఆదేశాల మేరకు…

మన్యంలో భానుడి భగభగలు

Mar 29,2024 | 21:28

ప్రజాశక్తి – కురుపాం : మన్యంలో భానుడు భగభగలాడుతున్నాడు. శుక్రవారం మన్యంలో అత్యధికంగా 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మార్చి నెలాఖరులో వేసవి తాపానికి ప్రజలు అల్లాడుతున్నారు.…

అక్రమ చెరువు తవ్వకం అడ్డుకున్న అధికారులు

Mar 29,2024 | 21:28

ఐదు ట్రాక్టర్లు, జెసిబి సీజ్‌ ప్రజాశక్తి – ముదినేపల్లి ప్రభుత్వ అనుమతులు లేకుండా, గుట్టుచప్పుడు కాకుండా, రాత్రికి రాత్రి అక్రమంగా ఆక్వా చెరువు తవ్వకం పనులు చేపట్టాడు…

‘విశ్వ’ గెలుపే లక్ష్యంగా పని చేద్దాం

Mar 29,2024 | 21:22

మాట్లాడుతున్న వైసిపి యువజన విభాగం జోనల్‌ ఇన్‌ఛార్జి ప్రణరురెడ్డి ప్రజాశక్తి-ఉరవకొండ వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి వై.విశ్వేశ్వరరెడ్డి విజయమే లక్ష్యంగా పని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన…

ఘనంగా టిడిపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Mar 29,2024 | 21:22

ప్రజాశక్తి-ములకలచెరువు మండలంలోని మూడు రోడ్ల కూడలి బస్టాండ్‌ సర్కిల్‌లో తెలు గుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తంబళ్ల ఎమ్మెల్యే అభ్యర్థి దాసరపల్లి…

ఎస్సీగా పుట్టినందుకు గర్వపడుతున్నా..

Mar 29,2024 | 21:21

విలేకరులతో మాట్లాడుతున్న ఎం.వీరాంజనేయులు ప్రజాశక్తి-శింగనమల ‘ఎస్సీగా పుట్టినందుకు గర్వపడుతున్నా.. ఎంఎ, బిఇడి చేశా..’ అయితే టిప్పర్‌ డ్రైవర్‌ అంటూ టిడిపి అధినేత చంద్రబాబు అవహేళనగా మాట్లాడటం బాధాకరమని…

టిడిపిలో వీడిన ఉత్కంఠ

Mar 29,2024 | 21:20

చీపురుపల్లి అసెంబ్లీ అభ్యర్థిగా కళావెంకటరావు విజయనగరం లోక్‌ సభకు కలిశెట్టి అప్పలనాయుడు కంగుతిన్న నాగార్జున, బంగార్రాజు, మీసాల గీత, చంద్రశేఖర్‌ పార్లమెంట్‌ అధ్యక్ష పదవికి నాగార్జున రాజీనామా…

గెలుపే లక్ష్యంగా పనిచేయాలి :ఎంపీ

Mar 29,2024 | 21:19

గెలుపే లక్ష్యంగా పనిచేయాలి :ఎంపీప్రజాశక్తి-కలికిరి గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పని చేయాలని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం స్థానిక మండల కేంద్రంలోని హేమాచారి…

మోసం చేయడం చంద్రబాబు నైజం

Mar 29,2024 | 21:18

మహిళతో మాట్లాడుతున్న అనంత వెంకటరామిరెడ్డి ప్రజాశక్తి-అనంతపురం మోసం చేయడం టిడిపి అధినేత చంద్రబాబు నైజమని వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి అనంత వెంకటరామిరెడ్డి విమర్శించారు. శుక్రవారం నగరంలోని 22వ…