జిల్లా-వార్తలు

  • Home
  • శంఖారావానికి తరలివెళ్లిన టిడిపి నాయకులు

జిల్లా-వార్తలు

శంఖారావానికి తరలివెళ్లిన టిడిపి నాయకులు

Mar 10,2024 | 11:24

ప్రజాశక్తి-పుట్లూరు : జిల్లాలో నారా లోకేష్ నిర్వహిస్తున్న శంఖారావానికి పుట్లూరు మండలాల నుంచి 100 వాహనాలతో తరలి వెళ్లారు. వెళ్లిన వారిలో కోమటికుంట్ల కులశేఖర్ రెడ్డి, తెలుగు…

అభ్యర్థులు అభివృద్ధికి నిర్దిష్ట ప్రణాళికతో ప్రజల్లోకి రావాలి

Mar 10,2024 | 12:24

 సిపిఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్  ప్రజాశక్తి-రాయదుర్గం : త్వరలో జరగనున్న లోకసభ మరియు అసెంబ్లీ ఎన్నికలలో పోటీలో ఎన్నికల బడిలో ఉండు అభ్యర్థులు జిల్లా మరియు ప్రాంత…

వయోవృద్ధులకు ఒక వరం ఫ్యామిలీ ఫిజీషియన్ 

Mar 10,2024 | 10:47

ప్రజాశక్తి- కలకడ: వయోవృద్ధులకు ఫ్యామిలీ ఫిజీషియన్ ఒక వరం లాంటిదని వైద్యాధికారి ఎన్ వి కిషోర్ కుమార్ రెడ్డి కొనియాడారు, ఎర్రకోటపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రo డాక్టర్…

మన్యం బంద్ తో స్తంభించిన జనజీవనం 

Mar 10,2024 | 09:12

జిల్లా కేంద్రం పాడేరులో మూతపడిన షాపులు ….. నిలిచిన ప్రైవేటు వాహనాల రాకపోకలు…. నిర్మానుష్య మైన ప్రధాన కూడలి ప్రాంతాలు….. ప్రజాశక్తి-పాడేరు:- రాష్ట్ర మన్యం బంద్ కారణంగా…

అభివృద్ధి పనులు ప్రారంభం

Mar 10,2024 | 01:07

ప్రజాశక్తి-సంతనూతలపాడు: మండలంలోని ఎం వేములపాడు గ్రామంలో జరిగిన పలు అభివృద్ధి పనులను రాష్ట్ర మంత్రి, నియోజకవర్గ సమన్వయకర్త డాక్టరు మేరుగు నాగార్జున శుక్రవారం రాత్రి ప్రారంభించారు. గ్రామంలో…

సిద్ధం సభను జయప్రదం చేయండి: బూచేపల్లి

Mar 10,2024 | 01:04

ప్రజాశక్తి-కురిచేడు ఈ నెల 10వ తేదీన జరిగే సిద్ధం సభను జయప్రదం చేయాలని వైసిపి దర్శి నియోజకవర్గ ఇన్‌ఛార్జి డాక్టర్‌ బూచేపల్లి శివప్రసాదరెడ్డి పిలుపు నిచ్చారు. శనివారం…

కాంగ్రెస్‌ పార్టీతోనే ప్రత్యేక హోదా సాధ్యం

Mar 10,2024 | 01:01

ప్రజాశక్తి-యర్రగొండపాలెం: కాంగ్రెస్‌ పార్టీతోనే ప్రత్యేక హోదా సాధ్యమని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పాలపర్తి డేవిడ్‌రాజు అన్నారు. శనివారం యర్రగొండపాలెంలోని హనుమాన్‌ లాడ్జిలో ఏర్పాటు చేసిన…

శివరాత్రి వేడుకల్లో భక్తుల ఇక్కట్లు

Mar 10,2024 | 00:38

ప్రజాశక్తి-సిఎస్‌ పురంరూరల్‌: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన మిట్టపాలెం నారాయణస్వామి ఆలయంలో నిర్వహించిన వేడుకలలో భక్తులకు సరైన వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడాల్సివచ్చింది. శివరాత్రి…

3 దశాబ్దాల తాగునీటి సమస్యకు పరిష్కారంఆర్వో ప్లాంట్‌ను ప్రారంభిస్తున్న మంత్రి రోజా

Mar 10,2024 | 00:21

3 దశాబ్దాల తాగునీటి సమస్యకు పరిష్కారంఆర్వో ప్లాంట్‌ను ప్రారంభిస్తున్న మంత్రి రోజాప్రజాశక్తి- నగరి : మండలంలోని నంబాకం సచివాలయ పరిధిలోని గ్రామాలకు 3 దశాబ్దాల పాటు ఉన్న…