జిల్లా-వార్తలు

  • Home
  • నేడు శ్రీకృష్ణదేవరాయలు, అరవిందబాబు నామినేషన్లు

జిల్లా-వార్తలు

నేడు శ్రీకృష్ణదేవరాయలు, అరవిందబాబు నామినేషన్లు

Apr 18,2024 | 00:15

విలేకర్లతో మాట్లాడుతున్న అరవిందబాబు ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : నరసరావుపేట పార్లమెంట్‌, అసెంబ్లీ స్థానాలకు ఎన్‌డిఎ కూటమి తరుపున ఎంపీ అభ్యర్థిగా లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్‌…

ఓటు హక్కును వినియోగించుకోవాలి

Apr 18,2024 | 00:14

ప్రజాశక్తి-ముంచంగిపుట్టు :ఓటు హక్కును అందరు సద్వినియోగం చేసుకోవాలని జి.మాడుగుల సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ రమేష్‌, స్థానిక సబ్‌ ఇన్స్పెక్టర్‌ రవీంద్రలు కోరారు. మండలంలోని పనసపుట్టు పంచాయితీలో వారు పర్యటించారు.…

పెదనందిపాడుకు విమలక్క ప్రజాచైతన్య యాత్ర

Apr 18,2024 | 00:14

కొల్లా వెంకయ్య విగ్రహం వద్ద నివాళు విమలక్క ప్రజాశక్తి – పెదనందిపాడు : ప్రజా చైతన్య యాత్రలో భాగంగా అరుణోదయ సాంస్కృతిక విభాగ, రెండు తెలుగు రాష్ట్రాల…

కెజిబివి విద్యార్థినికి డిఇఒ సన్మానం

Apr 18,2024 | 00:13

ప్రజాశక్తి-పాడేరు టౌన్‌: ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో జిల్లా స్థాయిలో మొదటి ర్యాంకు సాధించిన కెజిబివి విద్యార్థిని హరిప్రియను డిఇఒ వి.బ్రహ్మాజీరావు బుధవారం సన్మానించారు. విద్యార్థిని పాడేరు కస్తూర్బా గాంధీ…

రాజధాని నమూనా గ్యాలరీ ధ్వంసం

Apr 18,2024 | 00:12

ధ్వంసమైన రాజధాని అమరావతి నమూనా గ్యాలరీ ప్రజాశక్తి – తుళ్లూరు : ప్రధాని మోడీ రాజధాని అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన శిలాఫలకం పక్కనే ఉన్న రాజధాని…

మోసం చేసిన బిజెపిని, బలపర్చే పార్టీలను ఓడించాలి

Apr 18,2024 | 00:11

ప్రచారం చేస్తున్న కాంగ్రెస్‌, సిపిఎం శ్రేణులు ప్రజాశక్తి-పిడుగురాళ్ల : ఇండియా వేదిక బలపరిచిన గురజాల నియోజకవర్గ అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్న కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి తియ్యగుర…

మోడీ ఆగడాలు ఆగాలంటే ఎన్‌డిఎను ఓడించాలి : సిపిఎం

Apr 18,2024 | 00:10

మాట్లాడుతున్న‌సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజరుకుమార్‌ ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాజధాని నిధులు, పోలవరం ప్రాజెక్టుకు నిధులివ్వకుండా రాష్ట్ర ప్రజలను బిజెపి…

‘రాంబాబు అనిల్‌ కుమార్‌పై ఫిర్యాదు చేస్తా’

Apr 18,2024 | 00:08

ప్రజాశక్తి – సత్తెనపల్లి రూరల్‌ : ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసేందుకు వైసిపి సత్తెనపల్లి ఎమ్మెల్యే, నరసరావుపేట ఎంపీ అభ్యర్థులు అంబటి రాంబాబు, అనిల్‌ కుమార్‌ యాదవ్‌…

పిఎస్‌వికె చలివేంద్రంలో పానకం పంపిణీ

Apr 18,2024 | 00:07

ప్రజాశక్తి-సత్తెనపల్లి : పట్టణంలోని పాత బస్టాండ్‌ సెంటర్లో పుచ్చలపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం (పిఎస్‌వికె) ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మజ్జిగ చలివేంద్రంలో శ్రీరామనవమి సందర్భంగా బుధవారం పానకం పంపిణీ…