జిల్లా-వార్తలు

  • Home
  • జగనన్న సురక్ష వైద్య శిబిరం

జిల్లా-వార్తలు

జగనన్న సురక్ష వైద్య శిబిరం

Jan 27,2024 | 23:49

ప్రజాశక్తి- పెదబయలు :మండలంలోని సీకారి పంచాయతీ కేంద్రంలో శనివారం జగనన్న సురక్ష వైద్య శిబిరం నిర్వహిం చారు. సుమారు 200 మంది వ్యాధి గ్రస్తులు తరలి వచ్చారు.…

బాధ్యతతో పనిచేయాలి

Jan 27,2024 | 23:49

పుష్పగుచ్ఛాన్ని స్వీకరిస్తున్న ఎస్‌పి రాధిక శ్రీకాకుళం: మరింత బాధ్యతతో పనిచేయాలని ఎస్‌పి జి.ఆర్‌.రాధిక ఇటీవల ఉద్యోగోన్నతి పొందిన సిఐలు, ఆమదాలవలస నూతన సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన…

ఘనంగా ఎలక్ట్రీషియన్స్‌ దినోత్సవం

Jan 27,2024 | 23:47

-పాడేరులో ర్యాలీ.. జెండా ఆవిష్కరణ ప్రజాశక్తి-పాడేరు: అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరులో శనివారం ఎలక్ట్రిషన్‌ డే ఘనంగా నిర్వహించారు. ఉమా నీలకంఠేశ్వర ఎలక్ట్రీషియన్‌ అండ్‌ ప్లంబర్‌…

మహిళా సాధికారిత స్ఫూర్తినిచ్చేలా కూడలి : కమిషనర్‌

Jan 27,2024 | 23:47

మహిళా సాధికారిత స్ఫూర్తినిచ్చేలా కూడలి : కమిషనర్‌ప్రజాశక్తి – తిరుపతి టౌన్‌మహిళా సాధికారిత స్పూర్తినిచ్చేలా వివిధ వత్తుల్లో రాణిస్తున్న 8మంది మహిళల విగ్రహాలను తిరుపతి శ్రీ పద్మావతి…

కేన్సర్‌ ఆస్పత్రి నిర్మాణానికి చర్యలు

Jan 27,2024 | 23:46

శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌, జెసి నవీన్‌ కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌ ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌ జిల్లాలో కేన్సర్‌ రోగులకు వైద్యం అందించాన్న సంకల్పంతో ఇండియన్‌…

వైసిపి ఎన్నికల సమరోత్సాహం

Jan 27,2024 | 23:46

ప్రజాశక్తి – గ్రేటర్‌ విశాఖ బ్యూరో:’75 ఏళ్లు వయసు మళ్లిన చంద్రబాబు మాదిరిగా నేను పొత్తుల కోసం దత్తపుత్రుడు, ఇతరుల వెంట వెంపర్లాడను. ప్రజలే నా ధైర్యం..…

ఉద్యమాల ఆయువుపట్టు అంగన్‌వాడీలు

Jan 27,2024 | 23:46

ఉద్యమాల ఆయువుపట్టు అంగన్‌వాడీలుప్రజాశక్తి-తిరుపతి సిటి ఐసిడిఎస్‌ పరిరక్షణ, అంగన్‌వాడీలకు ఉద్యోగ భద్రత, కనీస వేతనం, పెన్షన్‌, పిఎఫ్‌, ఇఎస్‌ఐ, గ్రాట్యూటి అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఎపి…

అడిఎస్‌సి ఊరింపేనా?

Jan 27,2024 | 23:44

డిఎస్‌పి నోటిఫికేషన్‌ విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ ర్యాలీ నిర్వహిస్తున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు (ఫైల్‌) ఇదిగో అదిగో నోటిఫికేషన్‌ అంటూ ప్రకటనలు జిల్లా నుంచి ప్రతిపాదనలే పంపని…

కాంగ్రెస్‌ ప్రభంజనం మొదలయ్యింది : చింతామోహన్‌

Jan 27,2024 | 23:44

కాంగ్రెస్‌ ప్రభంజనం మొదలయ్యింది : చింతామోహన్‌ప్రజాశక్తి – తిరుపతి (మంగళం) ఏపీలోనూ ఇచ్ఛాపురం నుంచి చిత్తూరు వరకూ కాంగ్రెస్‌ ప్రభంజనం మొదలయ్యిందని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్‌…