జిల్లా-వార్తలు

  • Home
  • ఎమ్మెల్యే ఆధ్వర్యంలో వేల ఎకరాల ఆక్రమణ

జిల్లా-వార్తలు

ఎమ్మెల్యే ఆధ్వర్యంలో వేల ఎకరాల ఆక్రమణ

Feb 5,2024 | 00:00

విలేకర్లతో మాట్లాడుతున్న శ్రీనివాసరావు ప్రజాశక్తి-పిడుగురాళ్ల : పిడుగురాళ్లలో రామలింగేశ్వర స్వామి దేవస్థానం పరిధిలో ఉన్న దేవాదాయ భూమిని వైసిపి నాయకులు అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారని, వారి అక్రమాలకు…

చివర్లోనైనా అడుగుతారా?

Feb 4,2024 | 23:58

ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి : రాష్ట్ర శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో ఓట్‌ ఆన్‌ ఎకౌంట్‌ బడ్జెట్‌ను ప్రభుత్వం…

సమస్యలపై ప్రభుత్వాల వైఖరిని చెప్పాలి : సిఐటియు

Feb 4,2024 | 23:57

మాట్లాడుతున్న ముజఫర్‌ అహ్మద్‌ ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : కార్మికులు, కర్షకులు, స్కీమ్‌ వర్కర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ నిర్దిష్టమైన వైఖరి బయటపెట్టాలని సిఐటియు…

బీసీలను దగా చేసిన వైసిపి ప్రభుత్వం : టిడిపి

Feb 4,2024 | 23:56

వినుకొండలో పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న కొల్లు రవీంద్ర, ఇతర నాయకులు ప్రజాశక్తి – పల్నాడు జిల్లా, వినుకొండ : అసమర్ధ పాలనలో రాష్ట్రంలో బీసీలు తీవ్రంగా నష్టపోయారని, బీసీలను…

మాటల్లో హామీ.. కాగితాల్లో అంచనా..

Feb 4,2024 | 23:55

ప్రజాశక్తి-తెనాలి : ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు అధికారులు, ప్రజా ప్రతినిధులు హడావుడి చేస్తారు. అన్నివిధాలుగా అదుకుంటామంటూ చెబుతారు. ప్రజాప్రతినిధుల హామీలు మాటలకు.. అధికారుల లెక్కలు కాగితాలకు మాత్రమే…

అసమానతలు తొలగించేలా ప్రభుత్వ పాలన

Feb 4,2024 | 22:51

ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి రాష్ట్రంలో ఉన్న అసమానతలను తొలగించేలా రాష్ట్ర ప్రభుత్వం పాలన సాగిస్తుందని మంత్రి చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ అన్నారు. జడ్‌పి సమావేశంలో పాల్గొనేందుకు…

గ్రూప్స్‌ పరీక్షలకు ప్రణాళికాబద్ధంగా చదవాలి

Feb 4,2024 | 22:49

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి గ్రూప్స్‌, పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థులు క్రమశిక్షణతో ప్రణాళిక ప్రకారం ప్రిపేర్‌ అవ్వాలని ఎంఎల్‌సి, పోటీ పరీక్షల నిపుణుడు కెఎస్‌.లక్ష్మణరావు సూచించారు. యుటిఎఫ్‌,…

సాగు, తాగునీటి ఎద్దడి నివారణ చర్యలు

Feb 4,2024 | 22:48

ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి రానున్న వేసవి కాలంలో సాగు, తాగునీటికి రైతులకు, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టమైన ముందస్తు కార్యాచరణ చేపట్టాలని జిల్లా ఇన్‌ఛార్జ్‌…

నిందితులను శిక్షించాలి

Feb 4,2024 | 22:39

కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తున్న నాయకులు పలాస: విశాఖపట్నం చినగదిలి మండల తహశీల్దార్‌ సనపల రమణయ్యను హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని కళింగ సంక్షేమ సంఘం నాయకులు…