జిల్లా-వార్తలు

  • Home
  • ఓటు హక్కును ఉపయోగించుకోండి

జిల్లా-వార్తలు

ఓటు హక్కును ఉపయోగించుకోండి

Feb 12,2024 | 00:12

ప్రజాశక్తి-డుంబ్రిగుడ: ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును ఉపయోగించు కోవాలని వరల్డ్‌ హ్యూమన్‌ రైట్స్‌ నేషనల్‌ చైర్మన్‌ రావూరి బాలరాజు కోరారు. మండలంలోని కొర్రాయి…

పిచ్చి కుక్క వీరంగం 50 మందిపై దాడి భయంతో పరుగులు

Feb 12,2024 | 00:11

పిచ్చి కుక్క వీరంగం 50 మందిపై దాడి భయంతో పరుగులు ప్రజాశక్తి -చిత్తూరు అర్బన్‌: వీధి కుక్కలు బాగా పెరిగి వీరవిహారం చేస్తున్నాయి. వద్ధులు, చిన్న పిల్లలు…

కల్వర్టులు ఇలా..వెళ్లేది ఎలా…

Feb 12,2024 | 00:09

ప్రజాశక్తి -హుకుంపేట:మండంలో తుపాను ప్రభావంతో కల్వర్టులు కోతకు గురై మరమ్మతులు నోచుకోని పరిస్థితి నెలకొంది. దీంతో, ప్రమాదాలకు నిలయంగా మారాయి. వాహనదారులు, పాదచారులు ప్రాణాన్ని గుప్పెట్లో పెట్టుకొని…

ఏనుగుల బీభత్సంశ్రీ పంట పొలాలు.. గ్రామాలపై దాడి తోటలు, ఇళ్లు ధ్వంసం భయాందోళనలో ప్రజలు కనిపించని అటవీశాఖ సిబ్బంది

Feb 12,2024 | 00:07

ఏనుగుల బీభత్సంశ్రీ పంట పొలాలు.. గ్రామాలపై దాడి తోటలు, ఇళ్లు ధ్వంసం భయాందోళనలో ప్రజలు కనిపించని అటవీశాఖ సిబ్బంది ప్రజాశక్తి-సోమల సోమల మండలం పేటూరు పంచాయతీ ఇర్లపల్లి…

జగనన్న మాటే శిరోధార్యం

Feb 12,2024 | 00:06

ప్రజాశక్తి-మార్కాపురం: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాటే తమకు శిరోధార్యమని మార్కా పురం, గిద్దలూరు శాసనసభ్యులు కుందురు నాగార్జునరెడ్డి, అన్నా వెంకటరాంబాబు అన్నారు. వైసిపి అభ్యర్థులు అటుఇటుగా…

ఎమ్మెల్యే అన్నా రాంబాబుకు సత్కారం

Feb 12,2024 | 00:01

ప్రజాశక్తి-పొదిలి: వైసిపి మార్కాపురం నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా నియమితులైన గిద్దలూరు శాసనసభ్యులు అన్నా వెంకట రాంబాబు ఆదివారం పొదిలికి వచ్చిన సందర్భంగా స్థానిక విశ్వనాథపురం ఆంజనేయస్వామి గుడి వద్ద…

టీడీపీలో చేరిక

Feb 11,2024 | 23:59

ప్రజాశక్తి-గిద్దలూరు: పట్టణంలో టీడీపీ ఇన్‌ఛార్జి ముత్తుముల అశోక్‌రెడ్డి సమక్షంలో శనివారం రాత్రి పలు కుటుంబాలు టిడిపిలో చేరాయి. కంభం మండలం ఎర్రబాలెం పంచాయతీలోని చిన్ననల్లకాల్వ గ్రామానికి చెందిన…

‘వెలిగొండ’తో కాంట్రాక్టర్లకు లబ్ధి

Feb 11,2024 | 23:56

ప్రజాశక్తి-మార్కాపురం: పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం రైతులకు ప్రయోజనం ఏమాత్రం చేకూర్చుతుందో తెలియదు కానీ… కాంట్రాక్టర్లకు మాత్రం లబ్ధి చేకూర్చిందని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు…

ఘంటసాలకు ఘన నివాళి

Feb 11,2024 | 23:05

ప్రజాశక్తి – అద్దంకి అమర గాయకుడు ఘంటసాల 50వ వర్ధంతి సందర్భంగా ఘంటసాల గానభారతి ఆధ్వర్యంలో ఘంటసాల విగ్రహంవద్ద ఆదివారం ఘనంగా నివాళి అర్పించారు. సంస్థ అద్యక్షులు…