ఎన్నికల ప్రక్రియలో తలమునకలు
శిక్షణలో పోలీసు సిబ్బంది ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : గుంటూరు, పల్నాడు జిల్లాల్లో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. మండల స్థాయిలో బదిలీల ప్రక్రియ దాదాపుగా…
శిక్షణలో పోలీసు సిబ్బంది ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : గుంటూరు, పల్నాడు జిల్లాల్లో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. మండల స్థాయిలో బదిలీల ప్రక్రియ దాదాపుగా…
శారదా కాలనీలో ప్రజలతో మాట్లాడుతున్న కలెక్టర్ ఎం.వేణుగోపాల్రెడ్డి, కమిషనర్ కీర్తి ప్రజాశక్తి-గుంటూరు : నగరంలో తాగునీటి సరఫరా సమయంలో క్లోరిన్ శ్యాంపిల్స్ క్షుణ్ణంగా పరిశీలించి ప్రజలకు అందించాలని…
ప్రజాశక్తి – రెంటచింతల : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే అత్యధిక ఉష్ణోగ్రతకు పేరుగాంచిన రెంటచింతలలో ఆదివారం పగటి ఉష్ణోగ్రత 36 డిగ్రీలుగా నమోదైంది. ఫిబ్రవరిలోనే ఇంత అధిక ఉష్ణోగ్రత…
ప్రజాశక్తి-పాడేరు: జిల్లాలోని పాడేరు డివిజన్లో ఈ ఏడాది టెన్త్ పరీక్షలకు సిద్ధమవుతున్న గిరిజన సంక్షేమ ఆశ్రమ విద్యార్థినీ విద్యార్థులకు ఆదివారం ఎస్ఎఫ్ఐ నిర్వహించిన టాలెంట్ టెస్ట్కు విశేష…
ప్రజాశక్తి పాడేరు: ఐటీడీఏ పరిధిలోని అనంతగిరి, ముంచింగిపుట్టు, పాడేరు ఆశ్రమ పాఠశాలల విద్యార్థులు స్థానిక జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారని తెలిసుకున్న ఐటీడీఏ ప్రాజెక్ట్…
పతిపక్ష నేతగా జగన్ ఉద్యోగులకు తియ్యని మాటలు చెప్పారు. అధికారంలోకి వచ్చాక.. డిఎ బకాయిలు, పెండింగ్ బిల్లులు చెల్లించ లేదు. సిపిఎస్ రద్దు చేసి ఓపిఎస్ అమలు…
ప్రజాశక్తి -కనిగిరి : పేదల జీవితాల్లో వెలు గులు నింపేందుకే ఉచిత కంటి వైద్యశిబిరాలు నిర్వ హిస్తున్నట్లు టిడిపి కనిగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్…
ప్రజాశక్తి – గిద్దలూరు : రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగానికి పెద్ద పీట వేస్తున్నట్లు వైసిపి నియోజకవర్గ ఇన్ఛార్జి, మార్కాపురం ఎమ్మెల్యే కుందురు నాగార్జున రెడ్డి తెలిపారు.…
ప్రజాశక్తి – మార్కాపురం రూరల్ : పట్టణ యోగ స్పోర్ట్స్ అండ్ క్లబ్ అసోసియేషన్ అధ్యక్షుడు భీమవరం వెంకటేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ రాహుల్ మీనాను…